🕉️
#తిరుమల లడ్డూ
అమెరికా టెక్సాస్ లోని "అలెన్" లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేసి, 2026 జూలై 2 నుండి 5 వరకు స్వామి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా స్వామివారి, అతి పవిత్రమైన ప్రత్యేక లడ్డు ప్రసాదం వేలం వేయగా
$ 7,77,777 కు అనగా సుమారు ₹ 7.4 కోట్ల కు "వెంకటరమణ" అనే భక్తుడు దక్కించుకున్నాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 7 కోట్ల నమస్సులు. భక్తుడు "వెంకటరమణ"కు 7 కోట్ల అభినందనలు.
💐💐💐💐💐💐💐💐