HBD vishwak sen

RAJH DIGITAL MEDIA
0 view
8 days ago
విశాఖలో విషాదం.. కరెంటు షాక్‌తో ఆరేళ్ల బాలుడి దుర్మరణం! విశాఖపట్నంలోని మధురవాడ సాయిరాం కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు రోడ్డుపై క్రికెట్ ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు కురిటి అఖిల్ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆటలో భాగంగా దూరంగా పడిన బంతిని తీసుకురావడానికి వెళ్లిన బాలుడు.. ప్రమాదవశాత్తూ అక్కడే వేలాడుతున్న ఎర్తింగ్ వైరును తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు తీసిందని బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. _________ ⚠️ అధికారుల నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలికావాలి? 💬 ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి! 👍 Like | 💬 Comment | ↗️ Share 🔔 మరిన్ని తాజా వార్తల కోసం RAJH NEWS‌ను Follow & Subscribe చేయండి. 📞 NEWS | INTERVIEWS | ADS & COLLABORATION 9666033449 ________ #Visakhapatnam #VizagNews #AndhraPradeshNews #TeluguNews #BreakingNews #CrimeNews #LatestNews #ViralNews #APNews #RAJHNews #RajhNewsTV #TeluguNewsToday ##RAJHన్యూస్