“బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం” చిత్రం 2010, అక్టోబరు 29న విడుదలైంది. యుతోపియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్.డి.జి. ప్రొడక్షన్స్, లక్కీ మీడియా పతాకంపై రూపేష్ డి గోహిల్, బెక్కెం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యంలో గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, శివాజీ, కల్యాణి, ఆర్తి అగర్వాల్, సోనియా దీప్తి తదితరులు నటించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. ఈ చిత్రంలోని రాజేంద్రప్రసాద్ చెప్పిన ఓ సన్నివేశం మీకోసం ఈవారం.
........
#FridayPoster #Bestdialogue #manavoice #ShiVajiHits #Lifedialogues
#dialogue #dialogue status #balayya dialogue