ACలో మంటలు.. ఏడుగురు దుర్మరణం
బెంగాల్లోని బీరూమ్లో హోటల్లో మంటలు చెలరేగి ఏడుగురు చనిపోయారు. తారాపీఠ్ ఆలయానికి వచ్చిన భక్తులు స్థానికంగా ప్రైవేటు హోటల్లో బస చేశారు.
అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ACలో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మంటలు అంటుకుని, పొగలు కమ్మేయడంతో ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. గాయపడ్డ పలువురిని ఆస్పత్రికి తరలించారు.
#😓భారీ అగ్నిప్రమాదం..చిన్నారి సహా 9 మంది మృతి, పలువురికి గాయాలు