😓భారీ అగ్నిప్రమాదం..చిన్నారి సహా 9 మంది మృతి, పలువురికి గాయాలు

నా💝అమ్మే👩‍👦నా కనిపించే 🙏దైవం💝
1.4K views
4 hours ago
ACలో మంటలు.. ఏడుగురు దుర్మరణం బెంగాల్లోని బీరూమ్లో హోటల్లో మంటలు చెలరేగి ఏడుగురు చనిపోయారు. తారాపీఠ్ ఆలయానికి వచ్చిన భక్తులు స్థానికంగా ప్రైవేటు హోటల్లో బస చేశారు. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ACలో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో మంటలు అంటుకుని, పొగలు కమ్మేయడంతో ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. గాయపడ్డ పలువురిని ఆస్పత్రికి తరలించారు. #😓భారీ అగ్నిప్రమాదం..చిన్నారి సహా 9 మంది మృతి, పలువురికి గాయాలు
నా💝అమ్మే👩‍👦నా కనిపించే 🙏దైవం💝
1.5K views
4 hours ago
#😓భారీ అగ్నిప్రమాదం..చిన్నారి సహా 9 మంది మృతి, పలువురికి గాయాలు భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి కోల్కతాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటలకు ఓ హోటల్లో మంటలు చెలరేగి 9 మంది మరణించారు. వీరు మెడికల్ ట్రీట్మెంట్ కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పొగ దట్టంగా అలుముకోవడంతో చాలా మంది నిద్రలోనే ప్రాణాలు వదిలారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం కోల్కతాలో హోటల్లో ఏసీ పేలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే.