#tamilnadu తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించే భక్తులకు అక్కడి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయాల ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. ఇది.. నేటి నుంచి అమలులోకి వచ్చింది. హిందూ ధార్మిక, దేవాదాయ శాఖ ఈ మేరకు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. ఆలయాల పవిత్రతను కాపాడటానికి, తోటి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా దైవదర్శనం చేసుకునేలా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
#tamilnadu #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😇My Status