YS Jagan Mohan Reddy గారిని కలిసిన గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడికి చెందిన 90 ఏళ్ళ వృద్దురాలు నెల్లూరి శేషగిరమ్మ
రాజధాని అమరావతి కోసం భూమిని సేకరించే క్రమంలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, సీఆర్డీఏ అధికారులు నష్టపరిహారం ఇస్తామని మోసం చేశారని వైయస్ జగన్ వద్ద కన్నీటిపర్యంతం అయిన శేషగిరమ్మ
తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ తనకు న్యాయం చేయలేదని తన ఆవేదనను వైయస్ జగన్ దృష్టికి తీసుకొచ్చిన శేషగిరమ్మ,
శేషగిరమ్మకు భరోసానిచ్చిన వైయస్ జగన్, ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ 🙏
#👋సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్ #📜ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి..బిల్లుకు ఆమోదం..!!