కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వ్యాపారం, వేగవంతమైన అమలుకు అనుగుణంగా శ్రీసిటీ ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్, ఆటోమొబైల్ రంగంలో ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. #CarrierComesToAP#CarrierComesToAP
ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడుల స్వర్ణయుగం నడుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి,దార్శనిక నేత చంద్రబాబు నాయుడు,విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కృషితో ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. #CarrierComesToAP#CarrierComesToAP
కూటమి ప్రభుత్వం పలు కంపెనీలతో ఎంవోయూలు సైతం చేసుకున్నాయి. రేపోమాపో ఆ కంపెనీల కార్యకలాపాలు సైతం పట్టాలెక్కనున్నాయి.పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్ మారింది. #CarrierComesToAP#CarrierComesToAP
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.ప్రతిష్టాత్మక సంస్థ క్యారియర్ ఏసీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అడుగు పెట్టింది. #CarrierComesToAP#CarrierComesToAP
ఏపీకి ప్రతిష్టాత్మక సంస్థ క్యారియర్ ఏసీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించింది. శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయనున్నారు. #CarrierComesToAP#CarrierComesToAP
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్న్యూస్.. క్వారియర్ ఏసీ పరిశ్రమ ఏపీలో పెట్టుబడులు పెడుతోంది దీని ద్వారా 3వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. #CarrierComesToAP#CarrierComesToAP