'మంది సొమ్ము మంగళవారం' అన్నట్టుగా గత ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనడం మూలంగా ఆ నష్టాన్ని ప్రజలు భరించాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్, స్వల్పకాలిక కొనుగోళ్లు వంటి టెక్నీక్ లతో రూ. 923.55 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. దేశంలో తొలిసారిగా ట్రూ అప్ బదులుగా ట్రూ డౌన్ ని సాధించింది.
#PowerPayBackInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
