రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేకపోతున్న కుట్రల పార్టీ వైసీపీ..
మొన్న గూగుల్ వస్తుంటే గోడౌన్ అన్నారు.. నిన్న TCS కి రాయతీలు ఇస్తే డబ్బా కంపెనీ అని ప్రచారం చేసారు.. ఇప్పుడు 90 వేల కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న RJ Corp గ్రూప్ సంస్థ "వోల్ట్ సన్ ల్యాబ్స్" వస్తుంటే, అదో ఫేక్ కంపెనీ అంటున్నారు..
ఎందుకు జగన్, రాష్ట్రంపై ఇంతలా పగబట్టావ్?
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్

