ప్రధాని మోదీని చంపేందుకు కుట్ర!
CIA ఏజెంట్, యూఎస్ స్పెషల్ ఆఫీసర్ టెర్రెస్ జాక్సన్తో కలిసి ప్రధాని మోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. ఆగస్టు 31న ఢాకాలోని హోటల్ గదిలో జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించడం మిస్టరీగా మారింది. దీంతో మోదీని చంపేందుకు కుట్ర జరిగిందనే వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే భారత్, రష్యా నిఘా విభాగాల ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ఈ కుట్రను భగ్నం చేశారని చెబుతున్నారు. మరోవైపు జాక్సన్ మృతిపై అనుమానాలు లేవని బంగ్లా ప్రభుత్వం ప్రకటించింది. #🆕Current అప్డేట్స్📢 #🗞️అక్టోబర్ 26th అప్డేట్స్💬

