ShareChat
click to see wallet page
మొంథా తుఫాన్ కేంద్రీకృతమైన నుంచీ.. ముందు చూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేశారు.  ముందస్తు చర్యలతో తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా చేయగలిగారు. 48 గంటలు నిరంతరాయంగా అధికారులతో పరిస్థితి సమీక్షిస్తూనే.. క్షేత్రస్థాయి ఏర్పాట్లు పరిశీలించారు. తుఫాన్ తీరం దాటిన వెంటనే ప్రజల చెంతకు చేరారు. పునరావాస శిబిరాలను సందర్శించారు. నిత్యావసరాలు అందించారు.  ధైర్యంగా ఉండాలంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు.  #TeamAPInAction #CycloneMontha #ChandrababuNaidu #AndhraPradesh #🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬 - ShareChat
00:39

More like this