కురుమూర్తి గుట్టపై అఖండ జ్యోతి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి పర్వతంపై కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా వెలిగించే అఖండ జ్యోతి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వందలాది గ్రామాలకు కనిపించే ఈ దీపం ప్రాశస్త్యాన్ని తెలిపేలా జానపద గీతాలు ఉన్నాయి. ఈ అఖండ జ్యోతిని వెలిగించే సేవను తిక్కన్న వంశీయులు తరతరాలుగా నిర్వర్తిస్తున్నారు. ఆ వంశానికి చెందిన శ్రీకాంత్ బుధవారం రాత్రి అఖండ జ్యోతిని వెలిగించారు. #🆕Current అప్డేట్స్📢 #🗞️అక్టోబర్ 23rd అప్డేట్స్💬
00:16
