విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.13 లక్షల కోట్లకు మించిన పెట్టుబడులు, 16 లక్షలకు మించిన ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఈ పెట్టబడులు, పరిశ్రమలు అన్ని ప్రాంతాలకు, అన్ని జిల్లాలకు విస్తరించేలా సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు కృషి చేసారు. దీంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యత లభించింది. ప్రతి జిల్లాకు పరిశ్రమలు వచ్చాయి.
#ChooseAP
#InvestInAP
#NaraLokesh
#ChandrababuNaidu #🏛️పొలిటికల్ అప్డేట్స్

