#📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
*వైసీపీ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా అనురాధ*
వైసీపీ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా మాజీ ఎంపీ చింతా అనురాధ ను పార్టీ అధిష్టానం నియమించింది. ఆమెతో పాటు అధిష్టానం 19 మంది కి ఈ కమిటీ లో చోటు కల్పించింది..
వీరిలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నలుగురికి అవకాశం దక్కింది..
మాజీ పార్లమెంటు సభ్యురాలు చింతా అనురాధ తో పాటు అంబాజీపేటకు చెందిన పీకే రావు. పి గన్నవరానికి చెందిన మాజీ శాసన సభ్యురాలు పాముల రాజేశ్వరి దేవి. ముమ్మిడివరం చెందిన పితాని బాలకృష్ణ ఉన్నారు...
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
