#🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్డేట్స్
తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయల వజ్రాల యజ్ఞోపవీతం.. హైదరాబాద్ భక్తుడు నిలోఫర్ టీ దుకాణం యజమాని బాబూరావు సమర్పణ. గత నెలలో దర్శనానికి వచ్చినప్పుడు యజ్ఞోపవీతం తెస్తావా అని దేవుడు అడిగినట్టే వినిపించింది.. అందుకే నెల రోజుల్లో వజ్రాలతో చేయించి తెచ్చామని చెప్పారు.

