ShareChat
click to see wallet page
search
తనువు చాలించిన పార్థివ దేహానికి చితి పేరుస్తారు. చితి పెట్టేది కుటుంబ సభ్యులే అయినప్పటికీ, చితి అంటించాక కాసేపటికే స్నానం చేస్తారు... ఎందుకంటే, చనిపోయిన జీవాత్మ తమ వెంట రాకూడదని వారి నమ్మకం.. అంతవరకు ఆ వ్యక్తి వాడిన బట్టలు, దుప్పట్లు, వస్తువులు, ఇలా తనకు సంబంధించిన ప్రతి వస్తువును తీసి పారేస్తారు. కానీ, వారు సంపాదించిన.. డబ్బును, ఆభరణాలను, మాత్రం అస్సలు పారేయరు.. దీనికి కారణం మనిషిలోని స్వార్థం. మనుషులు వ్యక్తి కంటే.. ఆ వ్యక్తి సంపాదించిన ధనానికి, ఆస్తులకే, ఎక్కువ విలువ ఇస్తారు. ఇది మనిషి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నగ్న సత్యం..|| #sad reality 💔 #🗣️జీవిత సత్యం
sad reality 💔 - ShareChat