ప్రధాని మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ను దిల్లీలో స్వాగతించారు. ద్విపక్ష వాణిజ్యాన్ని 2032 నాటికి 200 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యం, LNG సరఫరా, రక్షణ-స్పేస్ సహకారాలు కుదిరాయి. ప్రాంతీయ ఉద్రిక్తతల్లో ఈ సందర్శనకు ప్రాధాన్యత.
#news #latestnews #sharechat


