ShareChat
click to see wallet page
search
#గుండ్ల_బ్రహ్మేశ్వరానికి_వెళ్లే_భక్తులకు_ప్రత్యేక_అనుమతులు #మార్కాపురంజిల్లా: Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ఇటీవల అసెంబ్లీలో గౌరవ మంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారిని కలిసి, #మహాశివరాత్రి సందర్భంగా #గిద్దలూరు మండలం, #దిగువమెట్ట పరిధిలోని నల్లమల అటవీప్రాంతం లో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం కు భక్తులు వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, డిప్యూటీ సీఎం గారు వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయగా, అటవీ శాఖ అధికారులు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈరోజు అనగా శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేశారు. అటవీ శాఖ నిబంధనల మేరకు వాహనాల్లో కూడా ఆలయానికి వెళ్లవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా అడవిలోని వన్యప్రాణులకు హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు మరియు ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు తీసుకువెళ్లరాదని, అటవీ ప్రాంతానికి నష్టం కలిగించే ఏ వస్తువులనూ తీసుకురావద్దని అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు అటవీ శాఖ నియమ నిబంధనలను పాటిస్తూ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి దర్శనార్థం వెళ్లవచ్చని గౌరవ ఎమ్మెల్యే శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు తెలిపారు. #NaraChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #IdhiManchiPrabhutvam #MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #TDP #ThankYouCMsir #thankyoudeputycmsir #ThankyouMlaMuthumulaAshokReddySir #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - ShareChat