#అందరికినమస్కారం🙏🙏
#మార్కాపురంజిల్లా : రేపు(02-03-2026) ఉదయం 9:30 గంటలకు #గిద్దలూరు పట్టణంలోని స్థానిక Telugu Desam Party (TDP) పార్టీ కార్యాలయం నందు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి అధ్యక్షతన #ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
కావున గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలు అర్జీ రూపంలో ఎమ్మెల్యే గారికి అందచేయగలరు..
#గమనిక : అర్జీ పై తప్పనిసరిగా #ఆధార్_కార్డు నెంబర్ మరియు మీ #ఫోన్ నెంబర్ వేయవలెను...
#PRAJADARBAR #GiddalurMLA
ఇట్లు
#🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్
#సింగాల_వారి_నూతన_గృహప్రవేశ_మహోత్సవంలో_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణం #పద్మావతినగర్ లో డాక్టర్ శ్రీ సింగాల ఉమాకాంత్ యాదవ్ & శ్రీమతి సుప్రజ గార్ల గృహ ప్రవేశ మహోత్సవ పూజ కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొని గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు...
ఈ శుభాకార్యంలో స్థానిక టీడీపీ నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు...
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
#నూతనంగా_నిర్మించిన_గోడౌన్ను_ప్రారంభించిన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #రాచర్ల మండలం #యడవల్లి గ్రామంలో శ్రీ దప్పిలి సూరం భాస్కర్ రెడ్డి , శ్రీమతి పద్మావతి గారి ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన #దప్పిలి_పద్మావతి_రూరల్_వేరు_హౌస్ గోడౌన్ ను Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులకు పంట ధాన్యములు నిల్వ సదుపాయాలు అత్యంత అవసరమని, ఇటువంటి గోడౌన్లు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అలాగే పంటలను సురక్షితంగా నిల్వ ఉంచుకునే సదుపాయం కలగడం వల్ల రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని అన్నారు...
ఈకార్యక్రమంలో మండల స్థానిక నాయకులు, రైతులు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి వర్యులు, అలాగే నియోజకవర్గం ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారు... #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
#గిద్దలూరు_నియోజకవర్గంలో_ఇప్పటివరకు_943మందికి_80194113_కోట్లరూపాయలు : #ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని Telugu Desam Party (TDP) కార్యాలయంలో 16 వ విడుతా ముఖ్యమంత్రి సహాయనిధి (#CMRF) ద్వారా 73 మందికి 4219987:00 లక్షల రూపాయలు చెక్కుల పంప్పిణి కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
#IdhiManchiPrabhutvam #NarendraModi
#NaraChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#BJPAndhraPradesh
#JanaSenaParty
#ApCmrf #AndhraPradesh
#GiddalurTelugudesamparty
#ThankYouCMsir
#ThankyouMlaMuthumulaAshokReddySir
#జైతెలుగుదేశం #జైముత్తుముల
#📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
#Miss_you_avva 😓😓😓 #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
#ముణప్పురం_ఫైనాన్స్_కంపెనీలో_గోల్_మాల్_చేశారని_బాధితుల_ఆవేదన...
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు లో కలకలం... లోన్ కోసం తాకట్టు పెట్టిన బంగారం అమ్మేసిన ఘటన గిద్దలూరు పట్టణంలోని కుమ్మరాంకట్ట సెంటర్లో ఉన్న మణప్పురం ఫైనాన్స్ కార్యాలయంలో లోన్ కోసం తమ బంగారాన్ని తాకట్టు పెట్టిన #కొమరోలు మండలం, #గుండ్రేడ్డిపల్లె గ్రామ వాస్తవ్యులు #దూదేకులహజరత్ కుటుంబానికి ఫైనాన్స్ కంపెనీవారు మోసగించారు. బాధితులు తెలిపే వివరాల మేరకు ఫైనాన్స్ సిబ్బంది తమ బంగారాన్ని బంధువుల పేర్లకు మార్చుకుని, అనంతరం పట్టణంలోని ఓ నగల దుకాణంలో విక్రయించారని బాధితులు ఆరోపించారు. లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించి బంగారం విడిపించుకునేందుకు వెళ్లగా ఈ విషయం బయటపడిందని వారు వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
#Markapuram #Giddalur #GoldLoanIssue #ManappuramFinance #JusticeForVictims
#PrakasamPolice #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
#రేపు_కంభం_మండలంలో_ఎమ్మెల్యే_ముత్తుముల_అశోక్_రెడ్డి_పర్యటన_వివరాలు :
01: ఉదయం 9:30 గం"లకు కంభం #అర్బన్_కాలనీ లో #NTRBharosaPension పిక్షన్ పంపిణీ కార్యక్రమం
02: ఉదయం 10 : 00 గం" లకు రైతుల నుండి కందులు , శనగలలు కొనుగోలు కంభం #PACS కేంద్రం సహకార సంఘం బ్యాంకు దగ్గర కలదు
03 :ఉదయం 10 : 30 గం"ని కంభం #MPDO కార్యాలయం నందు చెత్త సేకరణ కొరకు ట్రై సైకిల్స్, డస్ట్ బిన్ల పంపిణీ
కావున కంభం మండల ఎన్డీఏ కూటమి సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొనవలసిందిగా కోరడమైనది...
#ముఖ్యగమనిక : #కంభం మండల #ప్రింట్ మీడియా మరియు #ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరూ పాల్గొనాల్సిందిగా కోరడమైనది....
ఇట్లు
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
#ఆసియా_ఖండంలోనే_అతి_పెద్ద_చెరువు_కంభం_చెరువు : ఎమ్మెల్యే #ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #అసెంబ్లీ లో ఈరోజు క్వశ్చన్ అవర్ లో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు మాట్లాడితు ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువు మా కంభం చెరువు అని ఈ చెరువు ను #శ్రీకృష్ణదేవరాయలు హయంలో వారి సతీమణి గారు నిర్మించారని, ఈ చెరువును పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే కొత్తగా ఏర్పడినా మార్కాపురం జిల్లా లో పర్యాటకులకు మేలుజరుగుతుందని, అలాగే చెరువు పూడికను తీసి, కాలువలను ఆధునికరణ చేస్తే చివరి భూములకు నీరు అందుతుందని స్పీకర్ ద్వారా సంబందించిన శాఖ మంత్రివర్యులకు మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని తెలిపారు...
#AssemblySession #AndhraPradesh
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu #NaraLokesh
#NDAGovernment #NDAkutami
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#ThankyouMlaMuthumulaAshokReddySir
#మనగిద్దలూరుమనముత్తుముల #జైతెలుగుదేశం
#జైముత్తుముల #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
#చంద్రబాబు గారు అడిగారు... వేదికపైనే #గడ్కరీ ప్రకటించారు...
రాష్ట్ర పర్యటనలో భారీ ప్రాజెక్టులను మంజూరు చేస్తూ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ...
అందులో #గిద్దలూరు - #గాజులపల్లి - #బనగానపల్లె రూట్ రోడ్డు
#బుగ్గ - #కైపా - #గిద్దలూరు రోడ్డును 4 లేన్లు కోసం ఖర్చు 4,200 కోట్ల రూపాయలు ...
#IdhiManchiPrabhutvam #NDAGovernment
#NDAkutami #AndhraPradesh #NarendraModi
#NaraChandrababuNaidu #PawanKalyan
#NaraLokesh #MuthumulaAshokReddy
#GiddalurMLA #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు









