#గంగిశెట్టి_వారి_వివాహ_వేడుకలో_పాల్గొన్న_ముత్తుములక్రిష్ణకిశోర్
#మార్కాపురంజిల్లా: #గిద్దలూరు పట్టణంలోనీ కుసుమ హరినాథ్ టెంపుల్ లో శ్రీ గంగిశెట్టి కాశీరత్నం శ్రీమతి సుభాషిణి కుమార్తే చి అలేఖ్య & భాను సాయి కుమార్ లకు జరిగిన
వివాహ వేడుకలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు...
ఈ వివాహ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు , స్థానిక ప్రముఖులు , అభిమానులు తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
#GiddalurMLA
#GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
#దప్పిలి_వారి_వివాహ_వేడుకలో_పాల్గొన్న_ముత్తుములక్రిష్ణకిశోర్
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ తిరుమల కన్వెన్షన్ హాల్ లో శ్రీ దప్పిలి శ్రీనివాస్ రెడ్డి – శ్రీమతి అరుణ కుమారి దంపతుల కుమారుడు చి అఖిల్ & దివ్య లకు జరిగిన వివాహ వేడుకలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు పాల్గొనీ నూతన వధూవరులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు...
ఈ వివాహ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు , స్థానిక ప్రముఖులు,అభిమానులు తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
#GiddalurMLA
#GiddalurTelugudesamparty
#📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
#అసెంబ్లీ గత వైసిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హేతబద్ధత లేకుండా జిల్లాల విభజన చేసి మార్కాపురం జిల్లా ప్రకటించకుండా ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా వదిలేస్తే , ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెనకబడినటువంటి పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి మార్కాపురం కేంద్రంగా #మార్కాపురంజిల్లా ను చేసినా ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, ఈసందర్బంగా ముఖ్యమంత్రివర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారికి నియోజకవర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
#APAssembly
#APLegislativeCouncil
#AssemblySession
#AndhraPradesh
#GiddalurMla
#Muthumulaashokreddy #GiddalurTelugudesamparty
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
Lokesh Nara డిన్నర్...ఫుల్ జోష్ లో జిల్లా నాయకులు
#వేడుకలా_ఒంగోలు_బాపట్ల_పార్లమెంటు_సెగ్మెంట్ల_ప్రజాప్రతినిధుల_ఆత్మీయ_కలయిక
నిత్యమూ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో క్షణం తీరికలేకుండా గడిపే ప్రజాప్రతినిధులను మంత్రి నారా లోకేష్... ఓ మూడు గంటల పాటు ఇవేమీ సంబంధంలేని సరికొత్త ఆనంద ప్రపంచంలో ఉంచారు. మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి ఉండవల్లి నివాసంలో ఇచ్చిన విందుకు ఒంగోలు, బాపట్ల కూటమి ప్రజాప్రతినిధులు కుటుంబసభ్యులతో హాజరయ్యారు. వీరిని లోకేష్ ఆత్మీయంగా ఆహ్వానించారు. నో పాలిటిక్స్..నో అసెంబ్లీ డిష్కషన్స్..సరదా సంభాషణలు..ఆట పట్టించుకోవడం.. ఫుల్ జోష్ తో సాగింది విందు. నేతలు ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నా..కుటుంబసభ్యుల మధ్య అంతగా పరిచయం ఉండదు. ఈ ఆత్మీయ కలయిక నేతల కుటుంబసభ్యులనూ కలిపింది. మహిళలు, పిల్లలు చక్కగా కలిసి మెలిసి మాట్లాడుతూ ఎంజాయ్ చేశారు. వివిధ సమస్యలు, అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులు ఇచ్చిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టును వారికి అందజేశారు. విందు అనంతరం ఆడపడుచులకు మా ఇంటి గౌరవం అంటూ లోకేష్ మహిళలకు మంగళగిరి పట్టుచీరలు అందించారు. ఈ విందు సమావేశానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు మంత్రి డీఎస్ బీవీ స్వామి (కొండపి), దామచర్ల జనార్దన్ (ఒంగోలు), కందుల నారాయణరెడ్డి (మార్కాపురం), Muthumula AshokReddy (గిద్దలూరు), ముక్కు ఉగ్రనరసింహారెడ్డి (కనిగిరి), ఇంటూరి నాగేశ్వరరావు (కందుకూరు), బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, మంత్రి అనగాని సత్యప్రసాద్ (రేపల్లె), మంత్రి గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), నక్కా ఆనంద్ బాబు (వేమూరు), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), ఎంఎం కొండయ్య యాదవ్ (చీరాల), వేగేశ్న నరేంద్రవర్మరాజు (బాపట్ల), బీఎన్ విజయ్ కుమార్ (సంతనూతలపాడు) హాజరయ్యారు.
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
#ఉరుసు_మహోత్సవంలో_పాల్గొన్న_ముత్తుములక్రిష్ణకిశోర్*
#మార్కాపురంజిల్లా : #రాచర్ల మండలం #చోళ్ళవీడు గ్రామంలో నిర్వహించిన #శ్రీమస్తాన్_స్వామి దర్గా ఉరుసు మహోత్సవంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు పాల్గొని దువా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మతసామరస్యం మరియు సౌభ్రాతృత్వం మన సమాజానికి బలం అని పేర్కొన్నారు. అన్ని మతాల పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈసందర్బంగా దర్గా కమిటీ సభ్యులు, గ్రామస్థులు క్రిష్ణ కిశోర్ గారికి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
#చాటకొండ_వివాహ_వేడుకలో_పాల్గొన్న_ముత్తుములక్రిష్ణకిశోర్
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ శ్రీ చాటకొండ సురేంద్ర కుమార్ శ్రీమతి సుధారాణి దంపతుల కుమారుడు చి" హితేష్ & సౌమ్యలను జరిగిన వివాహ వేడుకలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు పాల్గొని నూతన వధూవరుల ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు...
ఈ శుభకార్యంలో పాలుగుళ్ళ చిన్న శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ లోక్కు రమేష్ , తిరుమల రెడ్డి, మండ్ల శ్రీనివాసులు,ఎలిశెట్టి వెంకటప్ప , యాల్ల అశోక్, దమ్మల జనార్ధన్, చంటి, పోలేపల్లి నరేంద్ర తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు...
#GiddalurMLA
#GiddalurTelugudesamparty
#📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
#నవమ_వార్షికోత్సవ_వేడుకలో_ముత్తుముల_క్రిష్ణకిశోర్
#మార్కాపురంజిల్లా: #గిద్దలూరు పట్టణం, #నల్లబండబజార్ లోని #నాయిబ్రాహ్మణ కాలనీ నందు శ్రీ గణపతి త్యాగరాజ సమేత అభయ రామస్వామి దేవాలయం నందు నవమ వార్షికోత్సవ వేడుకల్లో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు, నాయిబ్రాహ్మాణ కమిటీ సభ్యులు మరియు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు...
#GiddalurMLA
#GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
#కార్యకర్తను_పరామర్శించిన_ముత్తుముల_క్రిష్ణకిశోర్
#మార్కాపురంజిల్లా: #గిద్దలూరు మండలం #ముండ్లపాడు గ్రామంలో ఉంటున్న తెలుగుదేశం పార్టీకి చెందిన #షేక్_ఖాదర్_భాష గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు Krishna Kishore Muthumula గారు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, కార్యకర్త ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు పార్టీ కార్యకర్తలే పార్టీకి బలం అని, వారి సంక్షేమం పట్ల పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు...
ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలెడుకు బాలయ్య, సర్పంచ్ కడియం శేషగిరి, గ్రామ కమిటీ అధ్యక్షుడు వీర నారాయణ, అలాగే శ్రీపతి అల్లూరయ్య, వినుకొండ చిన్న, మహేష్, శీలం క్రిష్ణ,స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పరామర్శ లో పాల్గొన్నారు.
#GiddalurMLA
#GiddalurTelugudesamparty
#ManaGiddaluruManaMuthumula
#📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
#బండలాగు_పందెంను_ప్రారంభించిన_ముత్తుముల_క్రిష్ణ_కిశోర్
#మార్కాపురంజిల్లా: #గిద్దలూరు మండలం #ముండ్లపాడు గ్రామంలో శ్రీ భవానీ శంకర స్వామి తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ బండలాగు పందెంను Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, భక్తులు మరియు ప్రజలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలెడుకు బాలయ్య, సర్పంచ్ కడియం శేషగిరి, గ్రామ కమిటీ అధ్యక్షుడు వీర నారాయణ, అలాగే శ్రీపతి అల్లూరయ్య, వినుకొండ చిన్న, మహేష్, శీలం క్రిష్ణ, బుజ్జీ తదితరులు పాల్గొన్నారు.
#GiddalurMLA
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వస్త్ర ప్రదర్శన స్టాల్స్ను గౌరవ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, మరియు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి స్టాల్స్ను సందర్శించిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు....
#MuthumulaAshokReddy
#GiddalurMLA
#GiddalurTelugudesamparty
#📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్












