ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల
#మార్కాపురంజిల్లా : మార్కాపురం తర్లుపాడు రోడ్ లో ఈనెల 25-02-2026 అనగా బుధవారం రోజు ఏర్పాటు చేసిన గౌ " ముఖ్యమంత్రి వర్యులు శ్రీ #నారాచంద్రబాబునాయుడు గారి పర్యటన సందర్భంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు నియోజకవర్గ నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు...
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం జిల్లా విభజన జరిగిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు మొట్టమొదటి సారిగా పర్యటన సందర్బంగా సభను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, ప్రజల సమీకరణ మరియు బాధ్యతల పంపిణీపై సవివరంగా చర్చించారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులు సమన్వయంతో పనిచేసి #Ndakutami సభ్యులు అందరూ భారీగా తరలిరావాలి అని, అలాగే పార్టీ శ్రేణులు ఐక్యంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు...
#NDAGovernment #GiddalurMLA #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy
#🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
#ఎమ్మెల్యే_ముత్తుముల_ను_మర్యాదపూర్వకంగా_కలిసిన_మైనారిటీ_ఫైనాన్స్_కార్పొరేషన్_ఛైర్మెన్
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని Telugu Desam Party (TDP) కార్యాలయంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు శ్రీ Moulana Mushtaq Sahab గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈసందర్భంగా మైనారిటీల సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు
మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు మైనారిటీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్బంగా ముస్తాక్ అహ్మద్ గారిని ఎమ్మెల్యే గారు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు...
#IdhiManchiPrabhutvam #NDAGovernment
#NDAkutami #MuthumulaAshokReddy
#GiddalurTelugudesamparty #GiddalurMLA
#✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
ఏందియ్యా ఇది...
ఒక్క ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు ఇలా ఎప్పుడైనా వచ్చారా...
మీకోసం కాకపోయినా, మాకోసం, మా బతుకుల కోసం నీకే ఓటు వేయాలి. వేయడమే కాదు వేయించి గెలుపుంచుకుంటాం... #జైచంద్రబాబు
#🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
చట్టం ముందు అందరూ సమానమే: అనారోగ్యంతో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడి లొంగుబాటు సమాజానికి సందేశం
మరి మా ఆంధ్రప్రదేశ్ లో #జగన్మోహన్_రెడ్డి మాత్రం కోర్టు కు వెళ్లడం లేదు ఆయనకు మాత్రం ఇలా ఎందుకో ఏమో అర్ధంకావడం లేదు మాకు...
అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది చూసైనా మీ బాధ్యతగా కోర్టు కు వెళ్ళండి... లేకుంటే మంచంలో ఉన్న పెద్దాయనకు విలువ ఉంట్టుంది కానీ, మీకు మాత్రం రాష్ట్ర ప్రజలు ఇంకా విలువ ఇవ్వరు...
ఘాజీపూర్, ఉత్తరప్రదేశ్: చట్టం ముందు వయస్సు, అనారోగ్యం అనే తేడాలు లేవని మరోసారి నిరూపించిన సంఘటన ఇది.
ఉత్తరప్రదేశ్లోని Ghazipur జిల్లాలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వృద్ధుడు రామదరాస్ యాదవ్, కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ మంచంపైనే కోర్టుకు వచ్చి లొంగిపోవడం అందరినీ కదిలించింది.
సుమారు రూ. 9 లక్షల చెక్కు బౌన్స్ కేసులో ఆయనకు కోర్టు గతంలో మూడు నెలల జైలు శిక్ష విధించింది.
తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ, 70 ఏళ్ల వయసులో కోర్టు ముందు హాజరై లొంగిపోవడం ఆయన చట్టం పట్ల గల గౌరవాన్ని స్పష్టంగా చూపించింది.
ఈ హృదయ విదారక దృశ్యం అక్కడున్న వారిని చలించజేసింది.
చెక్కు బౌన్స్ కేసులపై చట్టం ఏమంటుంది?*
భారతదేశంలో చెక్కు బౌన్స్ కేసులు Negotiable Instruments Act, 1881 (NI Act) ప్రకారం విచారించబడతాయి.
ఈ చట్టం ప్రకారం చెక్కు తిరస్కరించబడితే, సంబంధిత వ్యక్తికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.
ఇది కేవలం డబ్బు లావాదేవీ మాత్రమే కాదు సమాజంలో నమ్మకాన్ని కాపాడే చట్టబద్ధ వ్యవస్థ.
సమాజానికి సందేశం*
ఈ అనారోగ్యంతో ఉన్న 70 ఏళ్ల వృద్ధుడి లొంగుబాటు మనకు ఒక గంభీరమైన సందేశం ఇస్తోంది:
చట్టం ముందు అందరూ సమానమే.
వ్యక్తిగత పరిస్థితులు ఎంత క్లిష్టమైనా, చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత.
ఆర్థిక వ్యవహారాల్లో నమ్మకం, బాధ్యత అనేవి అత్యంత ముఖ్యమైనవి.
న్యాయం తన పని తాను చేసుకుంటుంది.
అదే సమయంలో, పౌరులుగా మన బాధ్యతలను గౌరవించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మనకు గుర్తు చేస్తోంది. #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
#బొచ్చు_వారి_వివాహ_రిసెప్షన్లో_ముత్తుముల_గూడూరి
#మార్కాపురంజిల్లా : #దోర్నాల పట్టణంలో శ్రీ బొచ్చు విజయభాస్కర్ రెడ్డి శ్రీమతి లక్ష్మీదేవి దంపతుల కుమార్తె చి"ల సౌ లక్ష్మి నిర్మల 🤝 చి" విఘ్నేశ్వరరెడ్డి ల వివాహ రిసెప్షన్ సందర్బంగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు, మరియు #ఎర్రగుండపాలెం టీడీపీ ఇంచార్జ్ గౌ శ్రీ Erixion Babu Guduri గారు వారి స్వగృహానికి వెళ్లి నూతన వదువరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు...
ఈ శుభాకార్యంలో డాక్టర్ చిట్యాల వెంకటేశ్వర రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు...
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ALL THE BEST Muthumula AshokReddy ... 🤝🤝🤝
#intermediate #AndhraPradesh #IntermediateExams
#GiddalurMLA #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు
అంబటి రాంబాబు అనే వ్యక్తి నడిరోడ్డుపై #చంద్రబాబు గారిని ఉద్దేశపూర్వకంగానే తిట్టాడు..లాయర్ చదువు చదువుకొని,వయస్సులో పెద్దవారు,మాజీ మంత్రులు ఇలా బూతులు మాట్లాడి ఇంకా పశ్చాత్తాపం లేకుండా తగ్గేదేలా అంటుంటే వీళ్ళని ఏమి చేయాలి అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి...gv రెడ్డి 👌👌 #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషిచేసి, నాలుగు సార్లు ఎమ్మెల్యే గా, నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా అలాగే కేంద్ర మంత్రిగా, టీడీపీ సీనియర్ నేతగా కీ శే స్వర్గీయ #కింజరాపుఎర్రన్నాయుడు గారు, రాజకీయాలలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ పిలవబడే ఎర్రన్నాయుడు గారి #జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘన నివాళులు అర్పిస్తూ...💐💐🙏🙏
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్
#అసెంబ్లీ : విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ Lokesh Nara గారు విద్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి దేశంలోని విధ్యతో పోటీపడుతూ మంచి క్వాలిటి విద్యను అందించడమే కాకుండా, సన్నబియ్యంతో భోజనం అలాగే మంచి యూనిఫామ్ డ్రెస్ ఇవ్వడం విద్యార్థుల భవిష్యత్తు కు అయన చేస్తున్న కృషికి అసెంబ్లీలో ధన్యవాదములు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
#AssemblySession #AndhraPradesh
#IdhiManchiPrabhutvam #NDAGovernment
#NaraChandrababuNaidu #PawanKalyan
#NaraLokesh #MuthumulaAshokReddy
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #జైముత్తుముల
#జైతెలుగుదేశం #ThankYouCMsir #thankyoueducationministersir
#🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
#అసెంబ్లీ : పంచాయతీరాజ్ శాఖ ద్వారా వెనకబడినటువంటి మా #మార్కాపురంజిల్లా కు #జలజీవన్_మిషన్ ద్వారా ప్రతిఇంటికి త్రాగునీరు అందించేందుకు 1290 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి డిప్యూటీ సీఎం శ్రీ Pawan Kalyan గారికి అసెంబ్లీలో ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
#IdhiManchiPrabhutvam #NDAGovernment
#NaraChandrababuNaidu #PawanKalyan
#NaraLokesh #MuthumulaAshokReddy
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #జైముత్తుముల
#ThankYouCMsir #thankyoudeputycmsir
#ThankyouMlaMuthumulaAshokReddySir
#📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు









