#శ్రీరామ_మొక్కజొన్న_సీడ్స్_ప్రాసెసింగ్_యూనిట్_ఫ్యాక్టరీ_ప్రారంభోస్తవంలో #ఉమ్మడి_ప్రకాశంజిల్లా_ఎమ్మెల్యేలు
#మార్కాపురంజిల్లా : #కొమరోలు మండలం #తాటిచర్ల పంచాయతీ నందు ప్రాంతీయ వ్యవసాయాభివృద్ధికి మరో ముందడుగుగా శ్రీరామ మొక్కజొన్న సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఫ్యాక్టరీని #ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, #కనిగిరి శాసనసభ్యులు గౌ శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, #పర్చూరు శాసనసభ్యులు గౌ శ్రీ ఏలూరు సాంబశివరావు గారు, #మార్కాపురం శాసనసభ్యులు గౌ శ్రీ
కందుల నారాయణ రెడ్డి గారు, #ఎర్రగుండపాలెం టీడీపీ ఇంచార్జీ గూడూరి ఎరిక్షన్ బాబు గారితో కలిసి Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు రిబ్బన్ కట్ చేసి ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా రైతులకు నాణ్యమైన మొక్కజొన్న విత్తనాలు అందుబాటులోకి రావడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి సాంకేతిక ఆధునికతను అందించడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రైతు బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది అని తెలిపారు అనంతరం శ్రీరామ మొక్కజొన్న సీడ్స్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీరామ కంపెనీ వారు శాలువ పూలమాలతో శాసనసభ్యులను ఘనంగా సన్మానించారు....
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
#నరాల_వారి_వివాహ_వేడుకలో_పాల్గొన్న_ముత్తుముల_క్రిష్ణకిశోర్
#మార్కాపురంజిల్లా : #బేస్తవారిపేట పట్టణంలోనీ శ్రీ నరాల నారాయణ రెడ్డి శ్రీమతి పార్వతి దంపతుల కుమారుని చి" సాయి రమేశ్ రెడ్డి వివాహ వేడుకలో
పాల్గొని నూతన వరుడు ని ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు...
ఈ కార్యక్రమంలో పూనూరి భూపాల్ రెడ్డి, బైలడుగు బాలయ్య, సోరెడ్డి మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి, నరాల చెన్నా రెడ్డి,మట్టా రమేష్,నంది శ్రీనివాసులు, కడియం శేషగిరి తదితర నాయకులు పాల్గొని నూతన వరుడిని ఆశీర్వదించారు...
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
#స్వర్ణఆంధ్ర_స్వచ్ఛ_ఆంధ్ర_కార్యక్రమంలో_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ గిద్దలూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణాన్ని శుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
ఈ-వ్యర్థాలు (E-Waste) అయిన పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బ్యాటరీలు, చార్జర్లు, వైర్లు వంటి వస్తువులను సాధారణ చెత్తలో కలపకూడదని, రోడ్లపై పడవేయకూడదని ప్రజలకు సూచించారు. ఇలాంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి, భూగర్భ జలాలకు మరియు మన ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. ప్రత్యేక సేకరణ కేంద్రాలకు అందజేసి సక్రమంగా రీసైకిల్ చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు
శుభ్రమైన గిద్దలూరు – మన అందరి బాధ్యత అనే నినాదంతో ప్రతి ఇంటి నుంచీ సహకారం అందించాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ GV రమణ బాబు , మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు షేక్ షెహన్ షా వలి, పట్టణ కౌన్సిలర్ లు, వార్డు నాయకులు, అభిమానులు, పురపాలక అధికారులు , సిబ్బంది మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
#కోళ్లీ_వారి_వివాహ_వేడుకలో_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ శ్రీ కోళ్లీ మురళీ క్రిష్ణ శ్రీమతి వెంకట రత్నమ్మ దంపతుల కుమారుడు
చి" వెంకటేష్ & నినిత ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , పట్టణ కౌన్సిలర్ లు , వార్డు నాయకులు, తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు...
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు
#నటుకుల_వారి_వివాహ_వేడుకలో_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ శ్రీ నటుకుల శివరామ్ శ్రీమతి వేదవతి దంపతుల కుమార్తే చి" మౌల్య
వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధువు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, కౌన్సిలర్ లోక్కు రమేష్ , దమ్మాల జనార్ధన్,పోలేపల్లి నరేంద్ర , పట్టణ కౌన్సిలర్ లు , వార్డు నాయకులు, తదితరులు పాల్గొని నూతన వదువును ఆశీర్వదించారు...
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
#బండి_వారి_వివాహ_వేడుకలో_పాల్గొన్న_ముత్తుములక్రిష్ణకిశోర్
#మార్కాపురంజిల్లా : #కొమరోలు పట్టణం శ్రీ బండి వెంకట రమణ శ్రీమతి లక్ష్మి దంపతుల కుమార్తె చి" లక్ష్మీసుజాత
వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు..
ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ్ రెడ్డి, క్రిష్ణ మోహన్ రెడ్డి కొమరోలు మండల నాయకులు, తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
#తోట_వారి_వివాహ_వేడుకలో_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #కంభం పట్టణం లో కంభం మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ తోట వెంకట శ్రీనివాసులు శ్రీమతి వెంకట పరిమళ దంపతుల కుమార్తె చి సౌ ల మేఘన వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొని నూతన వధూవు ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసినా #పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, #ఎర్రగుండపాలెం ఇంచార్జీ గూడూరి ఎరిక్షన్ బాబు లతో కలిసి Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు
ఈ కార్యక్రమంలో పూనూరి భూపాల్ రెడ్డి, కేతం శ్రీనివాసులు, బిజ్జల కిశోర్, గోన చెన్న కేశవులు, కొత్తపల్లి శ్రీను, తదితర నాయకులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
#GiddalurMLA #GiddalurTelugudesamparty
#MuthumulaAshokReddy
#📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు
#చాటకొండ_వివాహ_వేడుకలో_పాల్గొన్న_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోనీ శ్రీ చాటకొండ సురేంద్ర కుమార్ శ్రీమతి సుధారాణి దంపతుల కుమారుడి చి హితేష్ & సౌమ్య లకు జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, పాలుగుళ్ళ చిన్న శ్రీనివాస్ రెడ్డి, దమ్మాల జనార్ధన్, పోలేపల్లి నరేంద్ర, పట్టణ కౌన్సిలర్లు , వార్డు నాయకులు, తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు... #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
#ముత్తుముల_అశోక్_రెడ్డి_కృషితో_ఆయుష్_ఆసుపత్రి_మంజూరు...
#50_పడకల_ఆసుపత్రికి_15కోట్లు_రూపాయలు_మంజూరు...
#ప్రస్తుతం_రెండు_కోట్ల_నిధులు_విడుదల...
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నాలకు ఫలితంగా గిద్దలూరులో 50 పడకల సమగ్ర ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి రూ.15 కోట్ల పరిపాలనా అనుమతి ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. నియోజకవర్గం ప్రాంత ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ ఆసుపత్రి మంజూరు కోసం Giddalur Telugudesam పార్టీ గౌ శ్రీ Muthumula AshokReddy గారు ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది.
ఈ సమగ్ర ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుతో గిద్దలూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం గా, ప్రజలకు అవసరమైన వైద్య, విద్య మరియు మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న అశోక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్న నియోజకవర్గ ప్రజలు...
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu #NaraLokesh
#NDAGovernment #NDAkutami #iTDPforTDP
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల #ThankYouCMsir
#📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
#అసెంబ్లీ : వైసీపీ ప్రభుత్వంలో #వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది అని కల్లబోల్లి మాటలు చెప్పి, ఒక్క సెట్టింగ్ వేసి జాతికి అంకితం అంటూ రైతులను మోసగించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... #ముత్తుముల
మా #గిద్దలూరు ప్రాంతంలో రైతులు 65% పైగా వ్యవసాయం పై ఆధారపడుతారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రైతంగం ఆకాంక్ష నెరవేర్చదానికోసం మా ప్రాంత జీవనాడి వెలుగొండ ప్రాజెక్ట్ కి గడిచిన రెండు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించి త్వరగా ప్రాజెక్టు పూర్తిచేసి మా ప్రాంత ప్రజలకు నీరు అందించాలని ధృడసంకల్పంలో ముందుకు వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారికి మరియు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు గౌ శ్రీ #నిమ్మలరామనాయుడు గారికి మా ప్రాంత ప్రజల తరుపున ధన్యవాదములు తెలిపిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...💛💛💛
#AssemblySession #APLegislativeCouncil
#AssemblySession #AndhraPradesh
#GiddalurMla #Muthumulaashokreddy #GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల
#IdhiManchiPrabhutvam #NDAGovernment
#NDAkutami #PawanKalyan #NaraLokesh
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు












