DUDEKULA DASTAGIRI
ShareChat
click to see wallet page
@149574575
149574575
DUDEKULA DASTAGIRI
@149574575
పొలిటికల్
#✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
✊నారా లోకేష్ - அனு ~0 వితంతువులకు జన్ నుంచి 153 లక్షల మంది కొత్తవారికి ಅ೦ಲನ ಅ೦ಏನಾ పింఛను భరోసా [೦ కూటమి ప్రభుత్వం మూడో వసంతంలోకి ಅಡುಗಿಡೆ ನೆಳ ಮಂಜಾರು! ఈనాడు; అమరావతి: కొత్త పించన్ల మంజూ  28 విభాగాల వారికి ನಲಾ శ్రీలక  నిర్ణయం   తీసు  రుపై ప్రభుత్వం కాటమి ముందుగా అర్షులకు వితంతు పింఛన్లు వృద్ధులు   వితంతువులు; ఒంటరి ತಂದಿ ಆರ್ಗ కూటమి అదికారంలోకి ఇవ్వాలని నిర్ణయించింది: మహిళలు; పించన్లు కలిపి వచ్చి జూన్ 12 నాటికి రెండేళ్లు పూర్తయి మూడో ప్రభుత్వం 28 విభాగాల వారికి ప్రతి సందర్భాన్ని పురస్కరిం . సంవత్సరం వస్తుంది  నెలా పింఛన్లు ఇస్తోంది ವಿಟಿನಿ ಮಿಂಜಾರಿಬಿಯುಲನಿ ప్రాదమి' చుకుని విభాగాలకు   కలిపి కొత్త ఈ అన్ని కంగా   నిర్ణయం   తీసుకుంది . ವಿಎಂತು పించను పింఛన్ల కోసం దాదాపుగా 10 లక్షల ವಿಬೌಗಿಂಲ್' ష్టవ్యాప్తంగా 1. 53 లక్షల ಮಿಂದಿ మంది దరఖాస్తు చేసే అవకాశముంటుం వీరందరికీ' అర్హులుంటారని సెర్ప్ ಲ೦ಬಿನು దని అధికారులు అంచనా 583 ನಿಂಬನು ಸ್ಟಜ   ತಲಗಿರಿ నిర్ణయించారు Boo నెలకు నెల   కొత్త ్వలని . ఇచా వీరందరికీ పింఛన్లు ఇవ్వాలంటే నెలకు . రూ గవేల చొప్పున పించను మంజూరుకు నెలకు ಖಂಬನು  ಮಂಜಾರುವನ್ತ್ಂದಿ పించను' తీసుకుం రూ 100 కోట్ల చొప్పున ఏడాదికి . రూ 61 కోట్లు ఖర్చుకానుంది చనిపోతే పించనును మరుసటి టున్న భర్త్ నెలలోనే (మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయిన రూ 4,800 కోట్లు ఖర్చవుతుందని ఇప్పటికే ১983 ನಜ లక్షల 2.30 కేటగిరీ' ೨೦ದ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ప్రభుత్వం వచ్చాక వెంటనే) భార్య పేరు మీదకు . (ಮಿಗತಾ ೌಲಮಿ' 11ಲ್) Date : 23/04/2026 EditionName ANDHRA PRADESH PageNol அனு ~0 వితంతువులకు జన్ నుంచి 153 లక్షల మంది కొత్తవారికి ಅ೦ಲನ ಅ೦ಏನಾ పింఛను భరోసా [೦ కూటమి ప్రభుత్వం మూడో వసంతంలోకి ಅಡುಗಿಡೆ ನೆಳ ಮಂಜಾರು! ఈనాడు; అమరావతి: కొత్త పించన్ల మంజూ  28 విభాగాల వారికి ನಲಾ శ్రీలక  నిర్ణయం   తీసు  రుపై ప్రభుత్వం కాటమి ముందుగా అర్షులకు వితంతు పింఛన్లు వృద్ధులు   వితంతువులు; ఒంటరి ತಂದಿ ಆರ್ಗ కూటమి అదికారంలోకి ఇవ్వాలని నిర్ణయించింది: మహిళలు; పించన్లు కలిపి వచ్చి జూన్ 12 నాటికి రెండేళ్లు పూర్తయి మూడో ప్రభుత్వం 28 విభాగాల వారికి ప్రతి సందర్భాన్ని పురస్కరిం . సంవత్సరం వస్తుంది  నెలా పింఛన్లు ఇస్తోంది ವಿಟಿನಿ ಮಿಂಜಾರಿಬಿಯುಲನಿ ప్రాదమి' చుకుని విభాగాలకు   కలిపి కొత్త ఈ అన్ని కంగా   నిర్ణయం   తీసుకుంది . ವಿಎಂತು పించను పింఛన్ల కోసం దాదాపుగా 10 లక్షల ವಿಬೌಗಿಂಲ್' ష్టవ్యాప్తంగా 1. 53 లక్షల ಮಿಂದಿ మంది దరఖాస్తు చేసే అవకాశముంటుం వీరందరికీ' అర్హులుంటారని సెర్ప్ ಲ೦ಬಿನು దని అధికారులు అంచనా 583 ನಿಂಬನು ಸ್ಟಜ   ತಲಗಿರಿ నిర్ణయించారు Boo నెలకు నెల   కొత్త ్వలని . ఇచా వీరందరికీ పింఛన్లు ఇవ్వాలంటే నెలకు . రూ గవేల చొప్పున పించను మంజూరుకు నెలకు ಖಂಬನು  ಮಂಜಾರುವನ್ತ್ಂದಿ పించను' తీసుకుం రూ 100 కోట్ల చొప్పున ఏడాదికి . రూ 61 కోట్లు ఖర్చుకానుంది చనిపోతే పించనును మరుసటి టున్న భర్త్ నెలలోనే (మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయిన రూ 4,800 కోట్లు ఖర్చవుతుందని ఇప్పటికే ১983 ನಜ లక్షల 2.30 కేటగిరీ' ೨೦ದ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ప్రభుత్వం వచ్చాక వెంటనే) భార్య పేరు మీదకు . (ಮಿಗತಾ ೌಲಮಿ' 11ಲ್) Date : 23/04/2026 EditionName ANDHRA PRADESH PageNol - ShareChat
*ప్రకాశం: ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు* ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు 'బడి పిలుస్తోంది' కార్య క్రమం నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు TC ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిందని, అట్టి ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని DEO రేణుక హెచ్చరించారు. అవసరమైతే గుర్తింపు రద్దు చేస్తామన్నారు. #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
సంబందించిన అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి... #markapuramjillacollecter #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
✊నారా లోకేష్ - ShareChat
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని #అమరావతి నగరం భారతదేశ పటములో అధికారికంగా విడుదల చేయబడింది #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
*మార్కాపురం జిల్లా కంబం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి మినరల్ వాటర్ ప్లాంట్లను గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రారంభించారు.* *​పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన మరియు సురక్షితమైన త్రాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ల ప్రారంభోత్సవం స్థానికంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.* ​ *రిబ్బన్ కట్ చేసి ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు, ప్లాంట్‌లోని అత్యాధునిక నీటి శుద్ధి ప్రక్రియ (Purification Process) మరియు యంత్రాల పనితీరును పరిశీలించారు.* *​ప్రజల ఆరోగ్య దృష్ట్యా త్రాగునీటి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని, తక్కువ ధరకే స్వచ్ఛమైన నీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్లాంట్ నిర్వాహకులకు సూచించారు.* *పట్టణంలో ఇటువంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ముందుకు వచ్చిన నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.* *ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు కంబం మండల స్థానిక నాయకులు, వ్యాపార ప్రముఖులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.* #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
🏛️రాజకీయాలు - ShareChat
*తంబళ్లపల్లె తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల* *మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం, తంబళ్లపల్లె గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.* *​ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.* ​ *ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.* *​శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న అశోక్ రెడ్డి గారు, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు.* ​ *పూజ అనంతరం అర్చకులు ఎమ్మెల్యే గారికి వేదాశీర్వచనం అందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.* ​ *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, స్వామి వారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.* *​ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక నాయకులు, జనసైనికులు, భారీ సంఖ్యలో భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
*వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల* *మార్కాపురం జిల్లా కంబం పట్టణంలో, కాప వీధి లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.* *ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.* *ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.* *శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అశోక్ రెడ్డి గారు, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు.* *పూజ అనంతరం అర్చకులు ఎమ్మెల్యే గారికి వేదాశీర్వచనం అందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను , స్వామి ప్రతిమ ను అందజేశారు.* *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, స్వామి వారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.* *ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు కంబం మండల,స్థానిక నాయకులు, జనసైనికులు, భారీ సంఖ్యలో భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
📰ప్లాష్ అప్‌డేట్స్ - ShareChat
ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 43వేల మెజార్టీతో పిఠాపురంలో వర్మ గారు ఎమ్మెల్యే గా గెలిచాడు.. #దమ్మున్నోడువర్మ వర్మ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి 43వేలు మెజారిటీతో గెలవడం ఎపి రాజకీయాల్లో ఒక రికార్డ్..!! That is varma 👌👌 #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
#📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
📰ప్లాష్ అప్‌డేట్స్ - wayznews BIG BREAKING: మాజీ సీఎం నాదెండ్ల லa ಭಾನಚರರಾವು మూత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు (90)  కన్నుమూశారు: వృద్ధాప్య సమస్యలతో  52 రోజులుగా చికిత్స HYDలోని ఆస్పత్రి ICUలో . పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు 1984లో ` అప్పటి సీఎం ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా. వెళ్లినప్పుడు నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు నెల రోజులకే ఆ ప్రభుత్వం కూలిపోయింది  చరిత్రలో అతి తక్కువ కాలం ఆ పదవిలో ఉన్న ವ್ಯೇಕ್ತಿಗಾ ನಿಲಿವೌರು wayznews BIG BREAKING: మాజీ సీఎం నాదెండ్ల லa ಭಾನಚರರಾವು మూత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు (90)  కన్నుమూశారు: వృద్ధాప్య సమస్యలతో  52 రోజులుగా చికిత్స HYDలోని ఆస్పత్రి ICUలో . పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు 1984లో ` అప్పటి సీఎం ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా. వెళ్లినప్పుడు నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు నెల రోజులకే ఆ ప్రభుత్వం కూలిపోయింది  చరిత్రలో అతి తక్కువ కాలం ఆ పదవిలో ఉన్న ವ್ಯೇಕ್ತಿಗಾ ನಿಲಿವೌರು - ShareChat
🔥🔥🔥🔥సాక్షి పత్రిక కాదు... మనస్సాక్షి లేని దిక్కుమాలిన పత్రిక తప్పుడు వార్తలు పై నిప్పులు చెరిగిన గోరంట్ల 🔥🔥🔥 తప్పుడు వార్తలు... రాయడం సాక్షి నైజం.. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం..సాక్షి పత్రిక ఛానెల్ చూడడం ప్రజాస్వామ్యం కి ప్రమాదకరం. సిగ్గు ఎగ్గు లేని పనికిమాలిన పత్రిక సాక్షి... పత్రిక ముసుగు లో వైకాప కర పత్రం Sakshi TV పత్రిక రాజశేఖర్ రెడ్డి వున్నపుడు కూలాల కుంపట్లు ఆనేది ఈ సాక్షి తోనే మొదలుపెట్టారు ఇప్పుడు ఈ సైకో నాయకుడు తారా స్థాయికి తీసుకువెళ్ళాడు.. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చర్యలు వైకాపా నాయకులు చేస్తున్నారు దానికి సాక్షి ఎడిటోరియల్ సెక్షన్ మరియు యాజమాన్యం, జనం లో విషం కక్కే ప్రయత్నం చేస్తుంది..సాక్షి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ అనని మాటలు అన్నట్లు ఫాల్స్ ప్రాపగాండ చేస్తున్నారు. Telugu Desam Party (TDP) #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ShareChat