ShareChat
click to see wallet page
search
#😰పాఠశాలలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థినిలు #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨
😰పాఠశాలలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థినిలు - Tegipoinagalipatam] NEWS UPDATE NEWS ఫుద్ పాయిజన్ కలకలం . 22 మంది విద్యార్థినులకు అస్వస్థత మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్చా గాంధీ బాలికల విద్యాలయం ಬ (KGBV)లో శుక్రవారం మధ్యాహ్నం భారీ ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది శుక్రవారం ఉదయం పాఠశాలలో అల్పాహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు; ఉపాధ్యాయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు: మొత్తం 22 మంది విద్యార్థినులు; ముగ్గురు ఉపాధ్యాయులు వాంతులు; విరేచనాలు మరియు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారుఅస్వస్థతకు గురైన వారందరినీ వెంటనే రేగోడ్ ఎక్కించి; . లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు: అక్కడ వారికి సలైన్ . వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారుః ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా . ఉన్నట్లు సమాచారం. నాణ్యత లేని ఆహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని . విద్యార్థినులు; వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు: . కూడా భోజనం సరిగా గతంలో  లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు మండిపడుతున్నారు . Tegipoinagalipatam] NEWS UPDATE NEWS ఫుద్ పాయిజన్ కలకలం . 22 మంది విద్యార్థినులకు అస్వస్థత మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్చా గాంధీ బాలికల విద్యాలయం ಬ (KGBV)లో శుక్రవారం మధ్యాహ్నం భారీ ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది శుక్రవారం ఉదయం పాఠశాలలో అల్పాహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు; ఉపాధ్యాయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు: మొత్తం 22 మంది విద్యార్థినులు; ముగ్గురు ఉపాధ్యాయులు వాంతులు; విరేచనాలు మరియు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారుఅస్వస్థతకు గురైన వారందరినీ వెంటనే రేగోడ్ ఎక్కించి; . లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు: అక్కడ వారికి సలైన్ . వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారుః ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా . ఉన్నట్లు సమాచారం. నాణ్యత లేని ఆహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని . విద్యార్థినులు; వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు: . కూడా భోజనం సరిగా గతంలో  లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు మండిపడుతున్నారు . - ShareChat