ఇజ్రాయెల్ పార్లమెంటులో 'మోదీ.. మోదీ'
ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటు (క్నెసెట్)కు ప్రధాని మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా సభ్యులు ఆయనకు స్టాండింగ్ ఒవేషన్తో స్వాగతం పలికారు. స్పీకర్ అమిర్ ఒహానాతో కలిసి వేదికపై మోదీ కూర్చున్నారు. సభ్యులు 'మోదీ.. మోదీ' అంటూ నినాదాలు చేశారు. దీంతో వారికి నమస్కరిస్తూ మోదీ చిరునవ్వులు చిందించారు. #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు
00:33


