🇮🇳mahender📰🗞️🗞️
ShareChat
click to see wallet page
@mahender6767
mahender6767
🇮🇳mahender📰🗞️🗞️
@mahender6767
ఐ లవ్ షేర్ చాట్
రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్: KTR TG: కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఓ బూటకం అని, 34 హామీలిస్తే ఒక్కటీ అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. వరంగల్ 'రైతు సంగ్రామ సదస్సు'లో ఆయన పాల్గొన్నారు. 'రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్. రైతులు దొంగ హామీలు నమ్మి కాంగ్రెసు ఓటేశారు. రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు రూ.12వేలు ఇచ్చారా? పంట బీమా పథకం ఎక్కడికి పోయింది? అసైన్డ్ భూములకు పట్టాలు ఎప్పుడిస్తారు?' అని ప్రశ్నించారు. #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:47
ఎన్నికల్లో విజయ్ గెలుస్తారని ముందే చెప్పా.. పూజా హెగ్దే వీడియో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సంచలన విజయం నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియోను హీరోయిన్ పూజా హెగ్దే షేర్ చేశారు. అందులో 'ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?' అని రాసిన బోర్డును, తర్వాత పక్కనే ఉన్న విజయ్్ను పూజ చూపించారు. దీంతో ఆయన నవ్వుతూ కనిపించారు. 'నేను ముందే ఊహించాననుకుంటా. విజయ్ సర్.. మీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:08
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. కోచింగ్ ఇన్స్టిట్యూషన్లకు నెలవైన రాజస్థాన్ కోటాలో తరచూ విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు చూస్తుంటాం. విద్యార్థులు ఉరి వేసుకోకుండా హాస్టళ్ల యాజమాన్యాలు గతంలో స్ప్రింగ్ ఫ్యాన్లు బిగించాయి. అయినా బలవన్మరణాలు ఆగలేదు. దీంతో తాజాగా సీలింగ్ ఫ్యాన్ల చుట్టూ ఇలా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.2వేల ఫ్యాన్కు రూ.5వేలు పెట్టి చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:15
రైలులో సీట్లు చించుతూ శునకానందం (VIDEO) దేశ సంపదను రక్షించాల్సిన యువకులు మూర్ఖంగా ప్రవర్తించిన తీరు ప్రజా ఆగ్రహానికి కారణమైంది. ఓ రన్నింగ్ ట్రైన్లో ఒకతను ట్రైన్ సీట్ కవర్ చించుతూ శునకానందం పొందుతుండగా మరో వ్యక్తి నవ్వుకుంటూ దాన్ని రికార్డ్ చేసి SMలో పోస్ట్ చేశాడు. తాము ఏదో సాధించామని ఫీల్ అయిన ఈ విధ్వంసకారులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. రైల్వేతో పాటు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఈ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:45
VIDEO: మృత్యువు ముందు మైండ్ గేమ్! పులి రూపంలో వెంబడిస్తున్న మృత్యువు నుంచి ఓ జింక సమయస్ఫూర్తితో తప్పించుకుంది. పులి వేగాన్ని నియంత్రించేందుకు తెలివిగా రాళ్లతో నిండిన నది ప్రాంతానికి పరుగెత్తింది. నీటిలో, జారుడు రాళ్లపై పులి పట్టు కోల్పోయి అలిసిపోయింది. కేవలం బలం ఉంటే సరిపోదు సరైన వ్యూహం ఉంటే మృత్యువును కూడా జయించవచ్చని ఆ జింక నిరూపించింది. ఈ అద్భుతమైన వీడియోను ఓ ఫారెస్ట్ అధికారి షేర్ చేయగా వైరలవుతోంది. #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:16
పెళ్లీడుకు వచ్చిన పిల్లలందరికీ ఒకేసారి పెళ్లి! ఉత్తరాఖండ్లోని జౌన్సార్ బావర్ ప్రాంతంలో ఖర్చు భారం తగ్గించే ఓ వింత వివాహ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అక్కడ ఉమ్మడి కుటుంబంలో పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే అందరికీ ఒకేసారి పెళ్లి చేస్తారు. తాజాగా దౌలత్ సింగ్ కుటుంబంలోని ఐదుగురు అబ్బాయిలు, ఓ అమ్మాయికి 'జోజోడా' పద్ధతిలో ఒకే వేదికపై పెళ్లి చేసి వార్తల్లో నిలిచారు. ఈ సంప్రదాయం ప్రకారం వధువులే ఊరేగింపుతో వరుడి ఇంటికి వస్తారు. #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:35
#🆕Current అప్‌డేట్స్📢 అమ్మాయిలను చూడగానే హీరోలా స్టంట్స్.. పరువు పోయిందిగా! UPలో అమ్మాయిల ముందు షో చేయబోయి పరువు పోగొట్టుకున్న యువకుల వీడియో వైరలవుతోంది. ఫ్యామిలీతో వెళ్తేన్న ఓ బైకర్ పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకులో ఆగారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఆకతాయిలు అక్కడున్న అమ్మాయిలను చూడగానే హీరోలైపోయి స్టంట్స్ చేశారు. ఈ క్రమంలో కంట్రోల్ తప్పి ముందున్న బైక్ను బలంగా ఢీకొట్టారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి స్టంట్స్ చేసిన యువకుడి చెంప చెల్లుమనిపించి బుద్ధి చెప్పాడు
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:26
ఎడారిలో కారుకు ఆయిల్ ఎందుకు పూస్తారు? కొన్ని ఎడారి ప్రాంతాల్లో ప్రయాణానికి ముందు కార్లకు ఆయిల్, సబ్బు పూస్తుంటారు. ఇది వింతగా ఉన్నా ఇందుకు ఓ కారణం ఉంది. ఎడారిలోని వాతావరణం.. ముఖ్యంగా ఇసుక తుఫానులు వచ్చినప్పుడు కారు పెయింటింగ్ పాడయ్యే రిస్క్ ఉంటుంది. పైగా ఆ తర్వాత క్లీనింగ్ కష్టం. అందుకే ఆయిల్, సబ్బు వంటివి వాడతారు. హీట్ అబ్జాప్షన్ తగ్గుతుందని కొందరు డిష్ సోప్, బంకమట్టిని ఉపయోగిస్తారు. కానీ లాంగ్టర్మ్ ఇది మంచిది కాదనే వాదనా ఉంది. #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:30
బ్యూటిఫుల్ వీడియో .. క్యూట్ ఫ్యాన్తో సచిన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా ఓ చిట్టి ఫ్యాన్ సందడి చేశాడు. ఆయన తన నివాసం వద్ద అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇస్తుండగా తమ చిన్నారితో ఫొటో దిగాలని దంపతులు కోరారు. వెంటనే సచిన్ భార్య అంజలి నవ్వుతూ పిల్లాడిని ఎత్తుకొని ముద్దుచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:25
చర్మపు సంచిలో నెయ్యి నిల్వ చేస్తారు! మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెయ్యిని నిల్వ చేసేందుకు 'ఖీర్బా' అనే మేక / గొర్రె చర్మపు సంచులను వాడుతుంటారు. వింతేంటంటే.. ఇందులో ఉంచిన నెయ్యి ఎన్నేళ్లయినా ఫ్రెష్గా, మట్టి వాసనతో టేస్టీగా ఉంటుందట. చర్మపు పొరలు సహజ రక్షక కవచంలా పనిచేస్తాయని, ఇది ఆక్సిడేషన్ ను అడ్డుకొని నెయ్యిలోని ఫ్యాటీ యాసిడ్లను తాజాగా ఉంచుతుందని వారు నమ్ముతారు . ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు 'వంద రోజుల్లో-వంద #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat
00:18