ShareChat
click to see wallet page
search
#ఇఫ్తార్_విందులో_పాల్గొన్న_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా: #గిద్దలూరు పట్టణంలోని షాదిఖానా ఫంక్షన్ హాల్ నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గిద్దలూరు పట్టణ అధ్యక్షులు శ్రీ #సయ్యద్_షానేషావలి గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసన సభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే గారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఉపవాసం (రోజ) ఉన్న ముస్లిం సోదరులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి అల్పాహారం స్వీకరించినారు. అనంతరం అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ సమాజంలో అన్ని మతాల మధ్య సౌభ్రాతృత్వం, ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, కౌన్సిలర్ లు , వార్డు ఇంచార్జ్ లు,పార్టీ నాయకులు తదితరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
🎯AP రాజకీయాలు - ShareChat