ShareChat
click to see wallet page
search
#😯పదో తరగతి పరీక్షలు రద్దు..క్లారిటీ ఇచ్చిన విద్యాకమిషన్! #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్
😯పదో తరగతి పరీక్షలు రద్దు..క్లారిటీ ఇచ్చిన విద్యాకమిషన్! - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam పరీక్షలు రద్దు: పదో తరగతి ఇచ్చిన sवe& విద్యాకమిషన్ . మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. విద్యా రంగంలో ప్రవేశపెట్టబోయే సంస్కరణల గురించి వివరించారు: క్రమంలో పదో తరగతి; ఇంటర్ బోర్డులను రద్దు చేసి ఉమ్మడి బోర్డు ತಿನುತುವದ 63 బోర్డు ' ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు  దీంతో పదో తరగతి రద్దవుతుంది . పబ్లిక్ పరీక్షలు నిర్వహించరనే చర్డ తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ విద్యాశాఖ పరీక్షల కమిషన్ దీనిపై కీలక ప్రకటన చేసింది పదో తరగతి పబ్లిక్ రద్దు అంటూ వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్ ఖండించారుః తాము ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో . పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలనే ప్రతిపాదన చేయలేదని స్పష్టం చేశారుః కాకపోతే . ఇప్పుడు విడివిడిగా ఉన్న ఎస్ఎస్సీ, ఇంటర్శీడియట్ బోర్డులను విలీనం చేయాలని ప్రతిపాదించామని వెల్లడించారుః కేవలం 11వ తరగతి పబ్లిక్ పరీక్షలను మాత్రమే రద్దు చేయాలని ప్రభుత్వానికి తమ నివేదికలో సూచించినట్లు వెల్లడించారు: ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దన్నారు: విద్యార్థులు;, తల్లిదండ్రులు ఇలాంటి చెందవద్దన్నారు: సమాచారం పట్ల ఆందోళన NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam పరీక్షలు రద్దు: పదో తరగతి ఇచ్చిన sवe& విద్యాకమిషన్ . మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. విద్యా రంగంలో ప్రవేశపెట్టబోయే సంస్కరణల గురించి వివరించారు: క్రమంలో పదో తరగతి; ఇంటర్ బోర్డులను రద్దు చేసి ఉమ్మడి బోర్డు ತಿನುತುವದ 63 బోర్డు ' ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు  దీంతో పదో తరగతి రద్దవుతుంది . పబ్లిక్ పరీక్షలు నిర్వహించరనే చర్డ తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ విద్యాశాఖ పరీక్షల కమిషన్ దీనిపై కీలక ప్రకటన చేసింది పదో తరగతి పబ్లిక్ రద్దు అంటూ వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్ ఖండించారుః తాము ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో . పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలనే ప్రతిపాదన చేయలేదని స్పష్టం చేశారుః కాకపోతే . ఇప్పుడు విడివిడిగా ఉన్న ఎస్ఎస్సీ, ఇంటర్శీడియట్ బోర్డులను విలీనం చేయాలని ప్రతిపాదించామని వెల్లడించారుః కేవలం 11వ తరగతి పబ్లిక్ పరీక్షలను మాత్రమే రద్దు చేయాలని ప్రభుత్వానికి తమ నివేదికలో సూచించినట్లు వెల్లడించారు: ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దన్నారు: విద్యార్థులు;, తల్లిదండ్రులు ఇలాంటి చెందవద్దన్నారు: సమాచారం పట్ల ఆందోళన - ShareChat