#వైకుంఠ ఏకాదశి #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #శ్రీ రంగనాథ స్వామి.. శ్రీ రంగం.. 🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో నారాయణాయ 🙏🙏
శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన శ్రీ రంగం మహా క్షేత్రంలో శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో నిన్న (30.12.2025) వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున తెర్చుకున్న పరమపద వాకిలి. ఈ సందర్భంగా శ్రీ నంబేరుమాళ్ పరమపద వాకిలి నుంచి వస్తు భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — సీట్స్ ఆఫ్ తిరచ్చి ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
00:42

