ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే ముత్తుముల
ఆసుపత్రి నిర్మాణం పూర్తి – త్రాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరిన ఎమ్మెల్యే
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు మార్కాపురం జిల్లా కలెక్టర్ P. రాజాబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గిద్దలూరు ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయుటకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే రాబోయే వేసవి కాలంలో ఎండలు అధికమవనున్న నేపథ్యంలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట్ల నీటి వనరులను మెరుగుపరచి సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని కోరారు.
అనంతరం కలెక్టర్ గారు వెంటను సమస్యల గురించి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు...
#Markapuramjillacollecter
#IdhiManchiPrabhutvam #GiddalurMLA
#GiddalurTelugudesamparty #NDAGovernment
#MuthumulaAshokReddy #NDAkutami
#మనముత్తుములమనగిద్దలూరు
#ముత్తుముల_అశోక్_రెడ్డి
#జైముత్తుముల #జైతెలుగుదేశం
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్


