ShareChat
click to see wallet page
search
#షేర్ చాట్ బజార్👍 జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు అన్నారు. జననాలు పెరగపోతే భవిష్యత్తులో పనిచేసేవారి సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలోనే రూ.25 వేలు ఇస్తామని, ఈ నగదు పురస్కారం గేమ్ ఛేంజర్ కానుందని ఆయన అన్నారు. #ChandrababuNaidu #AndhraPradesh
షేర్ చాట్ బజార్👍 - ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లన్నికంటే కాన్పు సేమయంలే రూ25 వేలు ప్రోత్సాహకం 000000 0 000000  పాపులేషన్ మేనేజీమెంట్ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబుగారి ప్రకటన పాలసీ అమలు ஜ ఏప్రిల్1 నుంచి చంద్రబాబుగారి దార్శనికతకు  ఇది మరో నిదర్శనం  ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లన్నికంటే కాన్పు సేమయంలే రూ25 వేలు ప్రోత్సాహకం 000000 0 000000  పాపులేషన్ మేనేజీమెంట్ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబుగారి ప్రకటన పాలసీ అమలు ஜ ఏప్రిల్1 నుంచి చంద్రబాబుగారి దార్శనికతకు  ఇది మరో నిదర్శనం - ShareChat