ShareChat
click to see wallet page
search
#రైతన్న_మీకోసం_వారోత్సవంలో_పాల్గొన్న_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా :#కొమరోలు మండలం #తాటిచెర్ల పంచాయతీ #హసనాపురం గ్రామంలో నిర్వహించిన #రైతన్నమీకోసం వారోత్సవం కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ రంగం బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, రైతులకు అవసరమైన సాయం అందించేందుకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎటువంటి పంటలు పండించాలి, భూమి ఏ విధంగా సాగుచేయాలి అని రైతులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, మండల పార్టీ అధ్యక్షుడు బోనెనీ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి , డైరెక్టర్ బీజం రవీంద్ర రెడ్డి, జ్యోతి రెడ్డి, ప్రసాద్, శ్రీను, వెంకటేశ్వర్లు , తిరుపతయ్యా, చెన్నకేశవులు , చంద్రుడు, చెన్నకేశవులు , షేక్షావలి, వెంకటరత్నం,వెంకటస్వామి , వేణుగోపాల్, అనిల్,స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #IdhiManchiPrabhutvam #MuthumulaAshokReddy #GiddalurTelugudesamparty #GiddalurMLA #ముత్తుముల_అశోక్_రెడ్డి #గిద్దలూరు #NDAGovernment #managiddalurmanamuthumula #NDAkutami #మనగిద్దలూరుమనముత్తుముల #ThankyouMlaMuthumulaAshokReddySir #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - X X - ShareChat