ప్రజల సౌకర్యమే పరమావధిగా శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. 750 పర్యావరణ హిత విద్యుత్ బస్సుల ద్వారా ఆంధ్రప్రదేశ్ నగరాల్లో కాలుష్య రహిత ప్రయాణాన్ని అందిస్తూ, సామాన్యుడి మెరుగైన జీవన ప్రమాణాలకు భరోసా కల్పిస్తోంది. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను 🪷


