వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా..
కేంద్ర బడ్జెట్ 2026-27 ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్ది, పులికాట్ సరస్సు వంటి ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది. "ప్రకృతి మరియు ప్రగతి" అనే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మంత్రంతో ఏపీ తీరప్రాంతం దేశానికే ఆర్థిక చోదక శక్తిగా మారుతోంది. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను 🪷 #🧡భారతీయ జనతా పార్టీ🪷