Vijay-Rashmika: వారి పెళ్లిలో పంది మాంసంతో చేసే పాండీ కర్రీనే ఎందుకు ప్రత్యేకం ??
పాండీ కర్రీ, కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ సంప్రదాయ పంది మాంసం వంటకం. ఇది కారంగా, పుల్లగా, ముదురు రంగులో ఉంటుంది. కచంపూలి అనే ప్రత్యేక నల్లటి వెనిగర్ దీనికి విశిష్ట రుచినిస్తుంది. వేయించిన సుగంధ ద్రవ్యాలతో చేసే ఈ కూరను బియ్యం పిండితో చేసిన కదంబుట్టు లేదా రోట్టెలతో తింటారు. కూర్గ్ సందర్శించే పర్యాటకులు తప్పకుండా రుచి చూడాల్సిన వంటకమిది.