ShareChat
click to see wallet page
search
#💰విద్యార్థులకు తీపికబురు..అకౌంట్లో డబ్బులు జమ! #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
💰విద్యార్థులకు తీపికబురు..అకౌంట్లో డబ్బులు జమ! - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam విద్యార్థులకు తీపికబురు . ఎట్టకేలకు అకౌంట్లో డబ్బు ಲು ಜಹ! ಬ (7 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోతల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎట్టకేలకు విడుదల చేసింది. ఎన్నో రోజులుగా జాప్యం నెలకొనడంతో ఉన్నత విద్యామందలిపై విమర్శలు తలెత్తాయి ఫీజు విడుదల ప్రక్రియలో వడ్డీ మినహాయింపు అంశం కారణంగా నెల రోజులుగా ఆలస్యం నెలకొంది. కాలేజీ యజమాన్యాలు ఫిర్యాదు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. దీంతో తాజాగా కాలేజీ విద్యార్ధులకు ఎలాంటి కోతల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంతో లైన్ క్లియర్ అయ్యింది: 2024-25 సంవత్సరానికి సంబంధించిన బకాయిలు విద్యా రూ 1200 కోట్ల విడుదలకు బీఆర్వో విడుదల చేశారు. వెంటనే ఈ ఫీజులు తమ అకౌంట్లలో జమ చేస్తారని కాలేజీల యాజమాన్యాలు భావించాయి. అయితే ಬ್ಯಾಂ5 విద్యాశాఖ అధికారులు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల జమలో ట్విస్ట్ ఉన్న' ఇచ్చారుమొదటి దఫాలో బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు సుమారు రూ 300 కోట్ల ఫీజులు डe ఉగాదిలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం విడుదల చేసింది: మిగిలిన రూ 900 హామీ ఇవ్వడంతో కాలేజీల యాజమన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. దీంతో త్వరలోనే సొమ్ము ' విడుదలైన ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల యాజమాన్యాల ಅಾಜಾಗಾ ಅತೌಂಟಲಲ್ ಜಮು ತಾನುನ್ನಾಯ. NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam విద్యార్థులకు తీపికబురు . ఎట్టకేలకు అకౌంట్లో డబ్బు ಲು ಜಹ! ಬ (7 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోతల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎట్టకేలకు విడుదల చేసింది. ఎన్నో రోజులుగా జాప్యం నెలకొనడంతో ఉన్నత విద్యామందలిపై విమర్శలు తలెత్తాయి ఫీజు విడుదల ప్రక్రియలో వడ్డీ మినహాయింపు అంశం కారణంగా నెల రోజులుగా ఆలస్యం నెలకొంది. కాలేజీ యజమాన్యాలు ఫిర్యాదు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. దీంతో తాజాగా కాలేజీ విద్యార్ధులకు ఎలాంటి కోతల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంతో లైన్ క్లియర్ అయ్యింది: 2024-25 సంవత్సరానికి సంబంధించిన బకాయిలు విద్యా రూ 1200 కోట్ల విడుదలకు బీఆర్వో విడుదల చేశారు. వెంటనే ఈ ఫీజులు తమ అకౌంట్లలో జమ చేస్తారని కాలేజీల యాజమాన్యాలు భావించాయి. అయితే ಬ್ಯಾಂ5 విద్యాశాఖ అధికారులు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల జమలో ట్విస్ట్ ఉన్న' ఇచ్చారుమొదటి దఫాలో బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు సుమారు రూ 300 కోట్ల ఫీజులు डe ఉగాదిలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం విడుదల చేసింది: మిగిలిన రూ 900 హామీ ఇవ్వడంతో కాలేజీల యాజమన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. దీంతో త్వరలోనే సొమ్ము ' విడుదలైన ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల యాజమాన్యాల ಅಾಜಾಗಾ ಅತೌಂಟಲಲ್ ಜಮು ತಾನುನ್ನಾಯ. - ShareChat