ఆదినారాయణ రెడ్డి గారూ, మీకు చరిత్ర తెలియదనుకుంటా!!
తెలుగుదేశం పార్టీకి మూలం BJP కాదు.
1984 లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీకి 30 సీట్లు వచ్చాయి.
అప్పటికి BJP వద్ద ఉన్నవి రెండే.
ఒకటి గుజరాత్ నుంచి (ఏదో పటేల్),
మరొకటి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హన్మకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి.
(సబ్జెక్ట్ కరెక్షన్)
సంసార బాధ్యతలు వదిలేసి
వైరాగ్యం అని ఆత్మవంచన చేసుకుని
ప్రతివాడూ కాషాయం కట్టుకొని కులుకుతూ
సంసారుల కాళ్లు మొక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు.
వేరుపోయినా,ఏది మొదలెట్టాలన్నా, అసలు ఏ శుభకార్యానికైనా పసుపు రాసి మొదలెట్టడం
మన సాంప్రదాయం.అవినీతి అనే క్యాన్సర్కీ ఈ మధ్య పసుపు బాగా పనిచేస్తోంది.
ఇద్దరంటే ఇద్దరి ప్రాతినిధ్యంతో పార్లమెంటులో ఉన్న
జాతీయ పార్టీ BJP రోజులలోనే,
ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం
అదే సభలో దేశానికి ప్రతిపక్ష పార్టీగా నిలిచింది.
కానీ ఎన్టీఆర్ గారు మాకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అని తీసుకోకుండా మీ పార్టీకే ఇచ్చేసారు...
నేషనల్ ఫ్రంట్ హోదాలో అందరినీ ఒక్కటి చేసి
కాంగ్రెస్ను మట్టికరిపించడంలో మా తెలుగుదేశం కీలక పాత్ర పోషించింది.
ఇద్దరి ప్రాతినిధ్యం ఉన్న కమల స్నేహమే వాజ్పేయ్ గారిని ప్రధాని పీఠం అధిష్టించేంతగా ఎదిగింది.
దేశమంతా “మతతత్వ పార్టీ” అని దూషించినా,
మనల్ని సాధించిన కాంగ్రెస్ నాశనానికి అంటుకట్టగా కమలంతో స్నేహం చేయాల్సి వచ్చింది.
మీరు మోదీని చూసి అంతన్నారు, ఇంతన్నారు ఇప్పుడు …
మేము ఎన్టీఆర్ గారి టైంలోనే అన్ని చేసేశాం, చేసేశాం గుర్తుంచుకోండి...
#📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు


