ShareChat
click to see wallet page
search
#రైతన్నమీకోసం_వారోత్సవంలో_పాల్గొన్న_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా: #కంభం మండలం #జగంగుంట్ల గ్రామంలో నిర్వహించిన #రైతన్నమీకోసం వారోత్సవం కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి మేళ తాలాలతో సాగర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ అభివృద్ధి కోసం రైతులకు సబ్సిడీ రూపంలో, ట్రాక్టర్ లు , డ్రిపులు, పిచికారీ డ్రోన్ లు మొదలగునవి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ రంగం బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, రైతులకు అవసరమైన సాయం అందించేందుకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎటువంటి పంటలు పండించాలి, భూమి ఏ విధంగా సాగుచేయాలి అని రైతులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య , మాజీ MPTC కొప్పుల విజయలక్ష్మి , కొప్పుల పాపిరెడ్డి, నర్సిరెడ్డి , రాజగోపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, కంబం మండల నాయకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #IdhiManchiPrabhutvam #GiddalurMLA #GiddalurTelugudesamparty #గిద్దలూరు #managiddalurmanamuthumula #giddalur #మనగిద్దలూరుమనముత్తుముల #raitannamikosam #NDAkutami #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
📰ప్లాష్ అప్‌డేట్స్ - 0 0 - ShareChat