#నూతనంగా_నిర్మించిన_గోడౌన్ను_ప్రారంభించిన_ఎమ్మెల్యే_ముత్తుముల
#మార్కాపురంజిల్లా : #రాచర్ల మండలం #యడవల్లి గ్రామంలో శ్రీ దప్పిలి సూరం భాస్కర్ రెడ్డి , శ్రీమతి పద్మావతి గారి ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన #దప్పిలి_పద్మావతి_రూరల్_వేరు_హౌస్ గోడౌన్ ను Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులకు పంట ధాన్యములు నిల్వ సదుపాయాలు అత్యంత అవసరమని, ఇటువంటి గోడౌన్లు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అలాగే పంటలను సురక్షితంగా నిల్వ ఉంచుకునే సదుపాయం కలగడం వల్ల రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని అన్నారు...
ఈకార్యక్రమంలో మండల స్థానిక నాయకులు, రైతులు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.
#MuthumulaAshokReddy #GiddalurMLA
#GiddalurTelugudesamparty
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు


