ShareChat
click to see wallet page
search
తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం దక్కిందంటే.. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే అది శ్రీ పొట్టి శ్రీరాములుగారు చేసిన ప్రాణ త్యాగం వల్లనే..!! భావి తరాలకు ఆ మహనీయుడి త్యాగాన్ని తెలియజేసేందుకు రాజధాని అమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'అమరజీవి త్యాగశిల్పం' (Statue of sacrifice) విగ్రహాన్ని సీఎం చంద్రబాబు గారు ఈరోజు ఆవిష్కరిస్తున్నారు..!! #StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #PottiSreeramulu #Amaravati #NaraChandrababuNaidu #iTDPforTDP #HOPEAGMT6816 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ShareChat
00:25