RAJH NEWS
1K views • 4 months ago
🚨 నిర్మల్ జిల్లాలో ఏసీబీ దాడి 🚨
నిర్మల్ జిల్లా మాల్దా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ అధికారులు ఈరోజు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
మామిడి అనే అధికారి ₹20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం నిందితుడిని కరీంనగర్ ఏసీబీ కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీఎస్పీ తెలిపారు.
👉 ఎవరైనా అధికారులు లంచాలు అడిగితే, ఆదిలాబాద్ & కరీంనగర్ ఏసీబీ అధికారులను సంప్రదించాలి — బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
━━━━━━━━━━━━━━━━━━━━━
📢 FOR MORE LATEST UPDATES
👉 FOLLOW | ❤️ LIKE | 🔁 SHARE | 🔔 SUBSCRIBE
🔥 REAL NEWS • FAST UPDATES • PUBLIC VOICE
✨ YOUR TRUST – OUR RESPONSIBILITY
📲 Contact / News Updates: 9666033449
📡 RAJH News – Public Voice
━━━━━━━━━━━━━━━━━━━━━
#Nirmal #ACBRaid #Corruption #BreakingNews #TelanganaNews #RAJHNews #PublicVoice ##RAJHన్యూస్ #CBI
12 likes
17 shares