ShareChat
click to see wallet page
search
తన వైస్సార్సీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో ' గృహమే కదా స్వర్గ సీమ ' అంటారు కదా ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహనరెడ్డి గారు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కాలనీలు ఏర్పాటుచేసి పేద,సామాన్య ప్రజలకు ఇల్లు లేని వెలితిని ఈ విధమైన రీతిలో పూడ్చివేసి వారి హృదయాలలో వెలకట్టలేని స్థానం సంపాదించుకున్నారు పేద ప్రజల సంక్షేమ సారథి మన జననేత వైఎస్ జగనన్న గారు! ఏదిఏమైన 'ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ' అంటారు కదా ఆ విధంగా పేద సామాన్య ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసి ఓక జనరంజక పాలకుడిగా అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రగతి ప్రదాత, జననేత వైయస్ జగనన్నగారు.అవి ఇల్లు కాదు అవి ఊళ్ళు,పట్టణాలను తలపించేలా ముస్తాబు చేసి నభూతో న భవిష్యత్ అన్న విధంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఔరా అనిపించారు మన రాష్ట్రప్రజల శ్రేయస్సును మనసా, వాచ,కర్మణ కోరుకునే ఓ మంచి ఆదర్శ పాలకుడు అయినా మన జన శ్రేయోభిలాషి వైయస్ జగనన్న గారు! ఏమైనా రాబోయే 2029 అసెంబ్లీ ఎలక్షన్ల లో సైతం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెజారిటీ ప్రజానీకం వైయస్ జగన్మోహనరెడ్డి గారి సారథ్యంలోని వైస్సార్సీపీ పార్టీకి మరొమారు బ్రహ్మరథం పట్టడం తథ్యం, ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు. జయ జయహో వైస్సార్సీపీ పార్టీ! హ్యాట్సాఫ్ టూ గృహప్రదాత మన వైయస్ జగనన్న గారు! జై జై జగన్! జై జై బుగ్గన! - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు!#జగనన్నకాలనీలు #ysr
ysr - ShareChat
00:21