40 రోజులుగా... మతం మారమని అనేక లాభ పేక్ష చూపినా...
తల క్రిందులుగా వ్రేలాడి తీసినా
వేట కుక్కలతో కరిపించినా
కాళ్ళు చేతుల గోళ్ళు పీకేసినా
నాలుక కోసినా
కళ్ళు పీకేసినా
చివరికి...
చర్మం పూర్తిగా వలిచేసి, శరీరం మొత్తం ఉప్పు రాసినా
తల వగ్గని ధీరుడు
తల నరికి సూలానికి గుచ్చి రాజ్యాలంతా ఊరేగించిన ఛత్రపతి శంభాజి మహారాజ్ నీ ఏమని కొలవాలి మరి.
మహారాజుగా కొనియాడు బడుతూ, అనేక రాజ్యాలను ఛత్రపతి గా ఎలుతూ, అంతటి నరకాన్ని అనుభవించటానికి కారణం ఏంటో తెలుసా????
చిత్ర హింసలకు తట్టుకోలేక మహారాజు మతం మారితే, చేసేది లేక, ప్రజలంతా మతం మార్చుకోవాల్సి వస్తుంది అని తన ప్రాణాలను పనంగా పెట్టీ మన తాత ముత్తాత లను హైందవ ధర్మం వైపే నిలబడేటట్టు నిలిపిన ఛత్రపతి సాంబాజీ మనకు దేవుడు ఎందుకు కాలేక పోయారు???
విపరీతమైన మత మార్పిడులకు ప్రోత్సాహం ఎలా జరిగింది?
ఆనాడు, శంబాజీ చనిపోవడానికి కారణమైన అసూయ స్వార్థ పరులు నేటికీ ఉండటం, రాజకీయ లాభ పేక్షి ఉండటం తోనే.
నీ తాత ముత్తాతలు ధర్మం కోసం ప్రాణాలు అర్పిస్తే, నేడు, అదే ధర్మాన్ని బియ్యం బాగ్ కి అమ్ముడు పోతున్నారు దరిద్రులు.
ఎంత మంది వచ్చినా,
ఎన్ని కుతంత్రాలు చేసినా,
ఎన్ని రాజకీయాలు చేసినా,
ఎన్ని ప్రగడ్బాలు పలికినా
వెంట్రుక కూడా పీకలేరు అనేది గుర్తెరగాలి.
దిక్కుమాలిన లౌకికవాదం చూపించకండి.
మన ధర్మాన్ని కాపాడుకుందాం
శ్రీ మాత్రే నమః
#chatrapati shivaji maharaj #జై శివాజి...🚩 #ఛత్రపతి శివజీ #జై శ్రీరామ్ జై శివాజి


