ShareChat
click to see wallet page
search
#శ్రీశైలం #శ్రీశైలం న్యూస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #👉నేరాలు - ఘోరాలు🚨 శ్రీశైలంలో శివస్వాములపై లాఠీ ఛార్జ్.. భక్తుల ఆగ్రహం.. దర్శనానికి భారీగా భక్తులు వచ్చారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు శివస్వాములపై లాఠీ ఛార్జ్ చేశారు...🤯మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం శ్రీశైలం ఆలయంలో జనసమూహాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వేలాది మంది శివభక్తులు మల్లన్న దర్శనానకి వచ్చారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఐదు గంటల నుంచే భక్తులు, శివస్వాములు క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంటలు గడుస్తున్నా.. క్యూ లైన్‌లు ముందుకు జరగలేదు. దీంతో భక్తుల్లో అసహనం మెుదలైంది. కనీసం తాగేందుకు కూడా నీరు లేదని ఆగ్రహం వ్యక్తమైంది…దర్శనం కోసం ఎదురుచూసే కొందరు భక్తులు ఉక్కపోత, నీరసంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆరోపించారు. ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపటికే పరిస్థితి చేయిదాటి పోయింది. శివస్వాములు క్యూలైన్ల నుంచి బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. దీంతో మల్లన్న ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఎస్పీ సునీల్, ఏఎస్పీ యుగంధర్ బాబు రంగంలోకి దిగారు. భక్తుల ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పోలీసులు అదుపుచేసేందుకు స్వల్ప లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఏఎస్పీ యుగంధర్ బాబు లాఠీతో భక్తులను బెదిరిస్తూ, వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. శివస్వాములపై పోలీసులు లాఠీలు లేపడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక చేసేదేమీ లేక చాలా మంది శివస్వాములు రాజగోపురం నుంచే స్వామివారిని దర్శనం చేసుకోకుండానే వెనక్కు తిరిగారు. ఆలయ అధికారుల ప్రకారం, వేలాది మంది భక్తులు, ముఖ్యంగా శివ దీక్ష తీసుకున్నవారు తెల్లవారుజాము నుండే ఆలయం చేరుకున్నారు. కొంతమంది భక్తులు ముఖ్యంగా శివ స్వాములు.. క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండటంతో ఆందోళనకు గురై ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిలో కొందరు బారికేడ్లను దాటి ఆలయ ద్వారాల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
📰ఈరోజు అప్‌డేట్స్ - శ్రీశైలంలో శివ భక్తుల మీద లాఠీ ఛార్జీ మూగబోయిన బీజేపీ గొంతుక శైలంలో Bs శిద్స్ాములపై దెర్ అధికారుల తీరుపై భిక్తులఆగ్రహం (ಷ ఫిబ్రవరి 9,10 తేదీలలో శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ పెరగడంతో తోపులాట జరిగి, పోలీసులు | లాఠీఛార్జీ చేశారనే వార్తలు కలకలం రేపాయి ఈ ఘటనపై పూర్తి వివరాలు కింద ఉన్నాయి: నేపథ్యం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం వేలాది మంది శివస్వాములు; భక్తులు శ్రీశైలం ವರುತುನ್ನಾರು లైన్లలో గంటల తరబడి వేచి ఉండటం;, సరైన సదుపాయాలు క్యూ  లేకపోవడంతో భక్తులు అసహనానికి గురయ్యారు ఒక్కసారిగా ఆలయ ముఖద్వారం గుండా లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం . ఘటన: భక్తులు చేయడంతో తోపులాట జరిగింది: ఈ క్రమంలో గుంపును అదుపు చేయడానికి పోలీసులు | ಲೌಠಿಲು ವೌಡೌರಸ ವಿಡಿಯೌಲು ನಿ್ಏಲ ಮಿಡಿಯಾಲ್ ಐರ೮ ಅಯ್ಯಾಯ. పోలీసుల వివరణ: నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ ఈ వార్తలను ఖండించారు: భక్తులపై లాఠీఛార్జీ జరగలేదని; కేవలం తొక్కిసలాట జరగకుండా అదుపు చేయడానికి . ప్రయత్నించామని ఆయన వివరణ ఇచ్చారు ರೌಜಕಿಯ ಸ್ಡಂದನ: . వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు: భక్తులపై మాజీ సీఎం . లాఠీఛార్జ్చేయడం దారుణమని; ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు: ১৯৭১6  నాయకులు మరియు ఇతర ప్రతిపక్షనేతలు కూడా ఈ ఘటనపై కాంగ్రెస్ . ಐಭುಲ್ಪSಂ ಮರಿಯು ಆಲಯ ಅಧಿ5ರುಲ ಐಫಲ್ಾನ್ನಿ) ಎಂಡಗಲ್ೌರು .  ప్రస్తుతం శ్రీశైలంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు| ಏದಐುಲ 5ಸಂ ಲಾಲಾವಿ? శ్రీశైలంలో శివ భక్తుల మీద లాఠీ ఛార్జీ మూగబోయిన బీజేపీ గొంతుక శైలంలో Bs శిద్స్ాములపై దెర్ అధికారుల తీరుపై భిక్తులఆగ్రహం (ಷ ఫిబ్రవరి 9,10 తేదీలలో శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ పెరగడంతో తోపులాట జరిగి, పోలీసులు | లాఠీఛార్జీ చేశారనే వార్తలు కలకలం రేపాయి ఈ ఘటనపై పూర్తి వివరాలు కింద ఉన్నాయి: నేపథ్యం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం వేలాది మంది శివస్వాములు; భక్తులు శ్రీశైలం ವರುತುನ್ನಾರು లైన్లలో గంటల తరబడి వేచి ఉండటం;, సరైన సదుపాయాలు క్యూ  లేకపోవడంతో భక్తులు అసహనానికి గురయ్యారు ఒక్కసారిగా ఆలయ ముఖద్వారం గుండా లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం . ఘటన: భక్తులు చేయడంతో తోపులాట జరిగింది: ఈ క్రమంలో గుంపును అదుపు చేయడానికి పోలీసులు | ಲೌಠಿಲು ವೌಡೌರಸ ವಿಡಿಯೌಲು ನಿ್ಏಲ ಮಿಡಿಯಾಲ್ ಐರ೮ ಅಯ್ಯಾಯ. పోలీసుల వివరణ: నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ ఈ వార్తలను ఖండించారు: భక్తులపై లాఠీఛార్జీ జరగలేదని; కేవలం తొక్కిసలాట జరగకుండా అదుపు చేయడానికి . ప్రయత్నించామని ఆయన వివరణ ఇచ్చారు ರೌಜಕಿಯ ಸ್ಡಂದನ: . వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు: భక్తులపై మాజీ సీఎం . లాఠీఛార్జ్చేయడం దారుణమని; ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు: ১৯৭১6  నాయకులు మరియు ఇతర ప్రతిపక్షనేతలు కూడా ఈ ఘటనపై కాంగ్రెస్ . ಐಭುಲ್ಪSಂ ಮರಿಯು ಆಲಯ ಅಧಿ5ರುಲ ಐಫಲ್ಾನ್ನಿ) ಎಂಡಗಲ್ೌರು .  ప్రస్తుతం శ్రీశైలంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు| ಏದಐುಲ 5ಸಂ ಲಾಲಾವಿ? - ShareChat