ShareChat
click to see wallet page
search
#మీకు తెలుసా 🤔❓️ *ప్రపంచంలోనే తొలి ప్రేమ లేఖ రాసింది ఎవరో తెలుసా..❓* చరిత్రలో అనేక ప్రేమ కథలు ఉన్నప్పటికీ, మన భారతీయ పురాణాల ప్రకారం మొట్టమొదటి ప్రేమ లేఖ (Love Letter) రాసింది రుక్మిణీ దేవి. శ్రీకృష్ణుడి గుణగణాలు, వీరత్వం గురించి నారదుడి ద్వారా విన్న రుక్మిణీ దేవి మనసులోనే స్వామిని ఆరాధించింది. తన ప్రేమను వ్యక్తం చేస్తూ, తనను వచ్చి తీసుకు వెళ్లమని కోరుతూ శ్రీకృష్ణుడికి ఒక లేఖ రాసింది. ఈ లేఖను ఆమె ఒక బ్రాహ్మణుడి ద్వారా కృష్ణుడికి ద్వారకకు పంపించింది. ఇది కేవలం ప్రేమ లేఖ మాత్రమే కాదు, ఒక ఆత్మ పరమాత్మను చేరడానికి పడే తపన. ఈ ఘట్టం శ్రీమద్భాగవతం (10వ స్కంధం, 52వ అధ్యాయం)లో చాలా అద్భుతంగా వర్ణించబడింది.
మీకు తెలుసా 🤔❓️ - [ 8 [ 8 - ShareChat