"శివరాత్రి' అంటే గ్రామాల్లో ప్రభలు, జాగరణ, తిరునాళ్ళు వైభవంగా జరుగుతుంది.
గ్రామీణులు అన్నగారిపై అభిమానంతో శివుడు,శ్రీకృష్ణుని రూపంలోప్రభలపై అలంకరణ చేసి. "ఎన్టీఆర్".మాస్ సాంగ్స్ డాన్సులుతో సందడిగా ఉండేది. నేటికి గ్రామాల్లో ఈ సంస్కృతి కొనసాగుతోంది. కోటప్పకొండ, గోవాడ,క్వారీ
తిరునాళ్ళు.ప్రసిద్ధ మైనవి. ప్రభలపై ."రైతుబిడ్డ గా "ఎన్టీఆర్" ఫొటోతో గుంటూరుజిల్లా కావూరు ప్రభ (1946) 80 సంవత్సరాల చరిత్ర గలది. ప్రజలు నేటికీ ఆదరిస్తున్నారు.!
ఇది "అన్నగారి" పై అభిమానానికి నిదర్శనం.
"కావురు" గ్రామ ప్రభకి అభినందనలు..🙏 #Team_Naralokesh


