కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి మోదీ సర్కార్ మొండిచెయ్యి..
ఒక్క కొత్త ప్రాజెక్టునూ మంజూరు చేయని కేంద్రం.
తెలంగాణ పట్ల కేంద్రంలోని మోదీ సర్కార్ చూపుతున్న వివక్ష మరోసారి బట్టబయలైంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర విభజన హామీలను పూర్తిగా విస్మరించింది. తెలంగాణలో 12 శాఖలకు సంబంధించిన 47 ప్రాజెక్టులకు బడ్జెట్లో చుక్కెదురైంది.
బీజేపీ–కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలకు కలిపి 16 మంది ఎంపీలు ఉన్నా, తెలంగాణకు దక్కింది గుండుసున్నా.
#✋బీజేపీ🌷 #👨రేవంత్ రెడ్డి #🧓నరేంద్ర మోడీ #🔹కాంగ్రెస్ #🏛️పొలిటికల్ అప్డేట్స్


