ఎస్టీల వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అనుసంధాన రహదారుల కోసం బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం. రూ.15 కోట్లతో గిరిజన స్వాతంత్య్ర సమర యోధుల మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. 9 ఐటీడీఏల నిర్వహణకు రూ: 28.63 కోట్లు కేటాయించింది.
@Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲


