ShareChat
click to see wallet page
search
#🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 ఉగ్రవాదులు పెహల్గాంపై దాడి చేశారు. అమాయకులను చంపేశారు. అప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పారు. కానీ ఆ పోరాటంలో మురళీ నాయక్ అనే ఒక జవాన్ మరణించాడు. మురళీ నాయక్‌ను పాకిస్థాన్ ఆర్మీ చంపేసింది. దేశం మొత్తం ఆ కుటుంబానికి అండగా నిలబడింది. #OperationSindoor #NaraLokesh #Sindhanur #Karnataka
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
01:18