ShareChat
click to see wallet page
search
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ను కలిసిన ఎమ్మెల్యే ముత్తుముల త్రాగునీరు , రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి #మార్కాపురంజిల్లా :#గిద్దలూరు నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య రాకుండా ప్రజలు ఇబ్బంది కలగకుండా పరిష్కారించాలని అలాగే రోడ్ల మరమ్మత్తుల కోసం ఉప ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ Pawan Kalyan గారిని కలసి వినతి పత్రం అందించిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు... ఈ సందర్భంగా ముత్తుముల అశోక్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి కొరత లేకుండా అవసరమైన త్రాగునీరు సమస్య మరియు గత ఏడాది అధిక వర్షాలు ప్రభావం వలన పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల అవసరాన్ని వివరించారు ప్రజల సౌకర్యం కోసం ఈ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.వినతి పత్రాన్ని స్వీకరించిన పవన్ కల్యాణ్ గారు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ చర్యలతో గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు. #IdhiManchiPrabhutvam #GiddalurMLA #PawanKalyan #MuthumulaAshokReddy #GiddalurTelugudesamparty #మనగిద్దలూరుమనముత్తుముల #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
🎯AP రాజకీయాలు - ShareChat