మహిళలను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేందుకు 45 శాతం పెట్టుబడి రాయితీతో పాటు... రవాణా, లాజిస్టిక్స్ కు సైతం 45% రాయితీని ఇచ్చేలా పారిశ్రామిక విధానం తీసుకువచ్చింది ఎన్డీయే ప్రభుత్వం. అంతేకాదు ఐదేళ్ల పాటు యూనిట్ కు రూ.1.50ల విద్యుత్ రాయితీని... ఐదేళ్లపాటు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్ మెంట్ ను కూడా ఇస్తోంది.
@Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #🌸మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💖 #✌️💛CBN ARMY 💛✌️ #💛తెలుగుదేశం పార్టీ🚲 #🟨నారా చంద్రబాబు నాయుడు అనే నేను🚲


