ShareChat
click to see wallet page
search
ఒడిశాలోని ప్రభుత్వ అధికారి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు రూ.30,000 లంచం తీసుకున్నాడని ఆరోపణలతో, కట్టక్ మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి ఇంట్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసే క్రమంలో రూ.4 కోట్ల అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నామని ఇంకా లెక్కింపు జరుగుతుందని అధికారుల వెల్లడి ఒడిశా విజిలెన్స్ చరిత్రలో ఇంత భారీగా అవినీతి సొమ్ము స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపిన విజిలెన్స్ అధికారులు #news #breaking #sharechat #odisha
news - ShareChat