ShareChat
click to see wallet page
search
#💪పాజిటీవ్ స్టోరీస్ • జల వనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణ, నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత.. తాగునీటి సంఘాలతో టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు • బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషిచేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్.. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఒక చీడ లా తయారయ్యాడు, సొంత పార్టీ వారే ఆయనను వ్యతిరేకిస్తున్నారు.. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి • "మావిగన్ "అనే ప్రతిపాదనతో జగన్మోహన్ రెడ్డి కామెడీపీస్ గా మారాడు.. స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ • జగన్మోహన్ రెడ్డి 11 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాడు, చంద్రబాబు గారు ట్రూ డౌన్ చేసి యూనిట్ కి 13 పైసలు చొప్పున చార్జీలు తగ్గించారు. మేడపాడు గ్రామంలో రూ.2.75 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/zioO5 #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat