#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి ఎంవోయూ చేసుకున్న 760 పరిశ్రమలను మంత్రుల బృందం ట్రాక్ చేసింది. జీవోఎంలో నాతో పాటు పరిశ్రమల మంత్రి భరత్, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్ సభ్యులుగా ఉన్నాం. వారందరితో చర్చలు జరిపి వారికి కావాల్సిన కోర్సులు, మ్యాన్ పవర్ పై మ్యాపింగ్ చేశాం. దీనిపై ఒక్కో సెక్టార్కు ఒక్కో ఇండస్ట్రీ లీడర్ను గుర్తించి వారికి బాధ్యత అప్పగిస్తున్నాం.
#APAssembly
#NaraLokesh
#AndhraPradesh
01:07

